Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిని ఇలానే తాగాలి.. కూర్చుని గుటక గుటకగా...? (Video)

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (19:06 IST)
నీటిని తాగేందుకు కూడా కొన్ని పద్ధతులు వున్నాయని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎప్పుడూ నిలబడి నీళ్లు తాగకూడదు. కూర్చుని గుటక గుటకగా చప్పరిస్తూ తాగాలి. అలాగే చల్లని నీటిని సేవించడం కూడదు. గోరువెచ్చని నీటిని ప్రతిరోజూ సేవించడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. వర్షాకాలంలో, శీతాకాలంలో గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా జలుబు, దగ్గును దూరం చేసుకోవచ్చు. 
 
స్నానం చేసిన తర్వాత నీటిని తాగకూడదు. స్నానం చేసిన వెంటనే నీళ్ళు తాగినట్లైతే చర్మవ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వస్తాయి. మనకు ఆహారం ఎంత ప్రధానమో, తినిన ఆహారము సక్రమంగా జీర్ణమవడం అంతే ప్రధానం. తీసుకున్న ఆహారం భోజనం జీర్ణం కాకపోతే.. అదే కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిన ఆహారం వల్ల శరీరంలో విషవాయువులు పుట్టి 103 రోగాలకు కారణమవుతుంది. 
 
తొలుత గ్యాస్ ట్రబుల్ , గొంతులో మంట, గుండెలో మంట, ఎసిడిటీ , హైపవర్ ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్ మొదలగునవి వస్తాయి. అంతేగాకుండా... చివరగా క్యాన్సర్ కూడా సోకే ప్రమాదం వుంది. అందుకే నీటిని చప్పరిస్తూ తాగినట్లైతే.. ఇలాంటి రోగాల బారినపడరు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుంటారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన కేంద్రం... దిగుమతులపై నిషేధం!

Class 11 Exam: పొలంలో తొమ్మిది మందిచే అత్యాచారం.. 11వ తరగతి పరీక్షలకు బాధితురాలు

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

APSDMA: ఏపీలో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

తర్వాతి కథనం
Show comments