Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిని ఇలానే తాగాలి.. కూర్చుని గుటక గుటకగా...? (Video)

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (19:06 IST)
నీటిని తాగేందుకు కూడా కొన్ని పద్ధతులు వున్నాయని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎప్పుడూ నిలబడి నీళ్లు తాగకూడదు. కూర్చుని గుటక గుటకగా చప్పరిస్తూ తాగాలి. అలాగే చల్లని నీటిని సేవించడం కూడదు. గోరువెచ్చని నీటిని ప్రతిరోజూ సేవించడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. వర్షాకాలంలో, శీతాకాలంలో గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా జలుబు, దగ్గును దూరం చేసుకోవచ్చు. 
 
స్నానం చేసిన తర్వాత నీటిని తాగకూడదు. స్నానం చేసిన వెంటనే నీళ్ళు తాగినట్లైతే చర్మవ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వస్తాయి. మనకు ఆహారం ఎంత ప్రధానమో, తినిన ఆహారము సక్రమంగా జీర్ణమవడం అంతే ప్రధానం. తీసుకున్న ఆహారం భోజనం జీర్ణం కాకపోతే.. అదే కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిన ఆహారం వల్ల శరీరంలో విషవాయువులు పుట్టి 103 రోగాలకు కారణమవుతుంది. 
 
తొలుత గ్యాస్ ట్రబుల్ , గొంతులో మంట, గుండెలో మంట, ఎసిడిటీ , హైపవర్ ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్ మొదలగునవి వస్తాయి. అంతేగాకుండా... చివరగా క్యాన్సర్ కూడా సోకే ప్రమాదం వుంది. అందుకే నీటిని చప్పరిస్తూ తాగినట్లైతే.. ఇలాంటి రోగాల బారినపడరు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుంటారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments