Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిని ఇలానే తాగాలి.. కూర్చుని గుటక గుటకగా...? (Video)

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (19:06 IST)
నీటిని తాగేందుకు కూడా కొన్ని పద్ధతులు వున్నాయని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎప్పుడూ నిలబడి నీళ్లు తాగకూడదు. కూర్చుని గుటక గుటకగా చప్పరిస్తూ తాగాలి. అలాగే చల్లని నీటిని సేవించడం కూడదు. గోరువెచ్చని నీటిని ప్రతిరోజూ సేవించడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. వర్షాకాలంలో, శీతాకాలంలో గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా జలుబు, దగ్గును దూరం చేసుకోవచ్చు. 
 
స్నానం చేసిన తర్వాత నీటిని తాగకూడదు. స్నానం చేసిన వెంటనే నీళ్ళు తాగినట్లైతే చర్మవ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వస్తాయి. మనకు ఆహారం ఎంత ప్రధానమో, తినిన ఆహారము సక్రమంగా జీర్ణమవడం అంతే ప్రధానం. తీసుకున్న ఆహారం భోజనం జీర్ణం కాకపోతే.. అదే కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిన ఆహారం వల్ల శరీరంలో విషవాయువులు పుట్టి 103 రోగాలకు కారణమవుతుంది. 
 
తొలుత గ్యాస్ ట్రబుల్ , గొంతులో మంట, గుండెలో మంట, ఎసిడిటీ , హైపవర్ ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్ మొదలగునవి వస్తాయి. అంతేగాకుండా... చివరగా క్యాన్సర్ కూడా సోకే ప్రమాదం వుంది. అందుకే నీటిని చప్పరిస్తూ తాగినట్లైతే.. ఇలాంటి రోగాల బారినపడరు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుంటారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

తర్వాతి కథనం
Show comments