ఫ్రిడ్జిలో ఏ పండు ఎంతకాలం నిల్వ పెట్టవచ్చు?

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (16:40 IST)
మార్కెట్టు నుంచి పండ్లను తీసుకురాగానే చాలామంది వాటిని ఫ్రిడ్జిలో పెట్టేస్తారు. కానీ అవి ఎంతకాలం నిల్వపెట్టవచ్చనేది కొందరికి తెలియదు. ఏ పండును ఎంతకాలం నిల్వ వుంచుకోవచ్చో తెలుసుకుందాము. బొప్పాయి పండును ఫ్రిడ్జిలో 5 రోజుల నుంచి 7 రోజుల వరకూ స్టోర్ చేయవచ్చు.  పైనాపిల్ పండును ఫ్రిడ్జిలో 6 రోజుల కంటే ఎక్కువ నిల్వపెట్టకూడదు.
 
మామిడి పండ్లను 7 రోజుల నుంచి 14 రోజుల వరకూ ఫ్రిడ్జిలో వుంచవచ్చు. అవేమీ పాడవవు. రిఫ్రిజిరేటర్‌లో మొత్తం దానిమ్మలను ఉంచినట్లయితే, షెల్ఫ్ జీవితం రెండు నెలల వరకు ఉంటుంది. కానీ కట్ చేస్తే 2 రోజులే వుంటాయి. సపోటాలు పండినవి అయితే వారం రోజులు, పచ్చిగా వుంటే 10 రోజుల వరకూ నిల్వ వుంటాయి.
 
పుచ్చకాయలు కోసి ముక్కలు చేసినవి అయితే 2 రోజులు మించరాదు. స్ట్రాబెర్రీలను 3 నుంచి 5 రోజులు మాత్రమే నిల్వపెట్టుకోవాలి. అంతకుమించి వుంటే పాడయిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments