పాలు కలపని టీ తాగితే ప్రయోజనం ఏంటి...?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (14:46 IST)
పాలు కలపని తేనీరు అంటే బ్లాక్ టీ మధుమేహానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనంలో తేలింది. బ్లాక్ టీ సేవించే వారిలో డయాబెటిస్ టైప్-2 వచ్చే అవకాశాలు చాలామటుకు తక్కువని అధ్యయనంలో వెల్లడైంది. డైలీ టైమ్స్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం 50 దేశాల్లో అత్యధిక ప్రజలు పాలు కలపని బ్లాక్ టీని సేవిస్తున్నారు. ఈ దేశాల్లో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య ఇతర దేశాలకంటే తక్కువేనని అధ్యయనం తేల్చింది. 
 
ఇంకా బ్లాక్ టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఓ వరప్రసాదమని పరిశోధకులు అభివర్ణిస్తున్నారు. ఐర్లాండ్‌లో ఏడాది ఒక వ్యక్తి రెండు కిలోల బ్లాక్ టీ సేవిస్తున్నట్లు అధ్యయనం తేల్చింది. దీనికి తర్వాతి స్థానాల్లో బ్రిటన్, టర్కీలు సొంతం చేసుకున్నాయి. ఈ దేశాల్లో టైప్- 2 డయాబెటిస్ సోకిన వారి సంఖ్య చాలా తక్కువ అని తెలియవచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బెంగాల్‌లో బీజేపీ సర్కారు ఏర్పాటైతే చొరబాటుదారుల ఆటకట్టిస్తాం : అమిత్ షా

భారత్, చైనా దేశాలు మానవాళికి మహోన్నత దేశాలు: ట్రంప్‌కి కౌంటర్ ఇచ్చిన ఇరాన్

కర్నాటకలో దారుణం : బిడ్డకు జన్మనిచ్చి గొంతుకోసి చంపేసిన యువతి

వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీ అభ్యర్థిని పరుగెత్తించి కొట్టిన టీఎంసీ కార్యకర్తలు

యువకుడిని కొడుతూ, బూతులు తిట్టిన కానిస్టేబుల్.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: మిషన్ ఇంపాజిబుల్ సత్యతో తీస్తే జెట్లీ' లా వుంటుంది : రితేష్ రానా

MS Raju: ఎమ్మెస్ రాజు అగధ లో‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

JD Chakravarthy: నచ్చకపోతే థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలో కూడా చూడరు : జేడీ చక్రవర్తి

SV Krishna Reddy: SV కృష్ణారెడ్డి వేదవ్యాస్ చిత్రం బేనర్ పూజకార్యక్రమాలు

Allu Arjun's new House: అంబానీ తరహాలో అల్లు అర్జున్ నూతన ఇల్లు ?

తర్వాతి కథనం
Show comments