Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

సెల్వి
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (18:04 IST)
తేనెతో చర్మం మెరిసిపోతుంది. తేనెను ముఖానికి పెట్టడం వల్ల చర్మం కాంతివంతంగా అవుతుంది. ముఖానికి తేనెను పెడితే దాన్ని 15 లేదా 20 నిమిషాలకు మించి ఉంచకూడదు. ముఖానికి తేనె రాసుకోవడానికి ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేయండి. తర్వాత కాటన్ తీసుకుని తేనెలో ముంచండి. ఇప్పుడు దీంతో ముఖానికి తేనెను పెట్టండి. 
 
తేనెను నేరుగా ముఖానికి వాడకూడదు. ఎందుకంటే దీనివల్ల ముఖం జిగటగా మారుతుంది. అందుకే తేనెలో కొద్దిగా అలోవెరా జెల్ లేదా రోజ్ వాటర్ మిక్స్‌ను ముఖానికి అప్లై చేయండి. తేనెను ముఖానికి పెట్టిన తర్వాత చేతులతో ముఖాన్ని కాసేపు మసాజ్ చేయండి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Khairatabad: ఖైరతాబాద్ వినాయకుడి సన్నిధిలోనే ప్రసవించిన మహిళ

వినాయక చవితి ఉత్సవాలకు అంతరాయం కలిగిస్తున్న వరుణుడు

Ganesha Festival: చామంతి పువ్వులకు భారీ డిమాండ్.. కిలో రూ.500

జమ్మూకాశ్మీర్‌‌లో భారీ వర్షాలు.. ఇంటర్నెట్ బంద్- వైష్ణోదేవి యాత్రకు అంతరాయం

అమెరికన్ సంస్థ జీఈతో భారత్ డీల్.. 1 బిలియన్ డాలర్ల ఒప్పందం సంతకానికి రెడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

తర్వాతి కథనం
Show comments