Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

సెల్వి
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (18:04 IST)
తేనెతో చర్మం మెరిసిపోతుంది. తేనెను ముఖానికి పెట్టడం వల్ల చర్మం కాంతివంతంగా అవుతుంది. ముఖానికి తేనెను పెడితే దాన్ని 15 లేదా 20 నిమిషాలకు మించి ఉంచకూడదు. ముఖానికి తేనె రాసుకోవడానికి ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేయండి. తర్వాత కాటన్ తీసుకుని తేనెలో ముంచండి. ఇప్పుడు దీంతో ముఖానికి తేనెను పెట్టండి. 
 
తేనెను నేరుగా ముఖానికి వాడకూడదు. ఎందుకంటే దీనివల్ల ముఖం జిగటగా మారుతుంది. అందుకే తేనెలో కొద్దిగా అలోవెరా జెల్ లేదా రోజ్ వాటర్ మిక్స్‌ను ముఖానికి అప్లై చేయండి. తేనెను ముఖానికి పెట్టిన తర్వాత చేతులతో ముఖాన్ని కాసేపు మసాజ్ చేయండి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లక్నోలో కొత్త రకాల మామిడి పండ్లు.. రంగురంగుల మాంగోస్

దేవుడి కోర్టులో శిక్షకు జగన్ సిద్ధం కావాలి.. నారా లోకేష్

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు

బస్సు చక్రాల రూపంలో యముడు.. 11 ఏళ్ల బాలుడు మృతి.. ఎక్కడ? (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ సార్, అనుకోకుండా అపార్థం జరిగి వుంటే క్షమించండి అంటూ కార్తీ

నింద దర్శక, నిర్మాతని అభినందించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు

శ్రీవిష్ణును కమల్ హాసన్ తో పోల్చలేదు - కథ ప్రకారమే నాలుగు పాత్రలు చేశాడు : డైరెక్టర్ హసిత్ గోలి

ఆచార్య సినిమా పరీక్షలో ఫెయిల్ అయ్యా - అందుకే దేవర బాగా రాశా :కొరటాల శివ

ఎన్.టి.ఆర్. దేవర గురించి వచ్చే వార్తలపై కొరటాల శివ ఫైర్

తర్వాతి కథనం
Show comments