Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

సెల్వి
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (18:04 IST)
తేనెతో చర్మం మెరిసిపోతుంది. తేనెను ముఖానికి పెట్టడం వల్ల చర్మం కాంతివంతంగా అవుతుంది. ముఖానికి తేనెను పెడితే దాన్ని 15 లేదా 20 నిమిషాలకు మించి ఉంచకూడదు. ముఖానికి తేనె రాసుకోవడానికి ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేయండి. తర్వాత కాటన్ తీసుకుని తేనెలో ముంచండి. ఇప్పుడు దీంతో ముఖానికి తేనెను పెట్టండి. 
 
తేనెను నేరుగా ముఖానికి వాడకూడదు. ఎందుకంటే దీనివల్ల ముఖం జిగటగా మారుతుంది. అందుకే తేనెలో కొద్దిగా అలోవెరా జెల్ లేదా రోజ్ వాటర్ మిక్స్‌ను ముఖానికి అప్లై చేయండి. తేనెను ముఖానికి పెట్టిన తర్వాత చేతులతో ముఖాన్ని కాసేపు మసాజ్ చేయండి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

జాతర ముసుగులో అసభ్య నృత్యాలు.. నిద్రపోతున్న పోలీసులు (Video)

ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం

బ్రో అని పిలిచినందుకు - స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఇంటి యజమాని దాడి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే

తర్వాతి కథనం
Show comments