Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో అల్లం, వెల్లుల్లిని తీసుకుంటే?

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (14:42 IST)
చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కవచ్చునో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వకూడదంటే.. వ్యాధినిరోధక శక్తి కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. హాయిగా నిద్రపోవాలి.
 
వ్యాయామం తప్పనిసరిగా వుండాలి. ముఖ్యంగా అల్పాహారంలో ఓట్స్ వుండేలా చూసుకోవాలి. నట్స్, యాపిల్స్, పియర్స్, క్రాన్‌బెర్రీస్ వంటివి తీసుకోవాలి. అలాగే పాలకూర, ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి. 
 
ఇంకా మాంసాహారంలో చేపలు, కోడిగుడ్లు వంటివి చేర్చడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అల్లం, వెల్లుల్లిని డైట్‌లో చేర్చుకుంటే జలుబు, దగ్గు వంటి రుగ్మతలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ : కేంద్రం ప్రకటన

'గేమ్ ఛేంజర్' పైరసీ సినిమాను టెలికాస్ట్ చేసిన లోకల్ టీవీ ఓనర్ అరెస్టు!!

జనసేన-తెదేపా మధ్య చిచ్చు పెట్టిన కోడిపందేలు, ఏం జరుగుతోంది?

అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 14 యేళ్ల జైలు

స్పేస్ వాక్ కోసం ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చిన సునీత విలియమ్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు సుకృతి జీవితంలో మంచి జ్ఞాపకం: దర్శకుడు సుకుమార్‌

Pupshp 2 Reloaded: పుష్ప 2 రీలోడెడ్ కు కారణం సోషల్ మీడియానే కారణమా?

'సంక్రాంతికి వస్తున్నాం' - 3 రోజుల్లోనే రూ.106 కోట్లు వసూళ్లు!!

సైఫ్ అలీఖాన్‌కు కత్తిపోట్లు: ప్రధాన నిందితుడు అరెస్ట్?

బక్కోడికి రజిని బండోడికి బాలయ్య - తమన్ డైలాగ్ వైరల్

తర్వాతి కథనం
Show comments