Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లాక్ డౌన్- ఇంట్లో వుంటే.. ఇలా చేయండి..

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (16:47 IST)
కరోనా కారణంగా ఇంట్లో వున్న వారు.. రోజూ యాపిల్‌ను తప్పకుండా తీసుకోవడం చేయాలి. పరగడుపున గోరువెచ్చని నిమ్మరసం తాగాలి. నీరు 3 నుంచి నాలుగు లీటర్లు తాగాలి. ప్రతిరోజూ రెండేసి తులసీ ఆకులు, రెండేసి వేపాకులు నమిలితే మంచి ఫలితం వుంటుంది. అలాగే ఆరెంజ్‌, నిమ్మతో పాటు కివీ పండ్లను తీసుకోవాలి. ఇందులో విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. 
 
రోగనిరోధక శక్తి, ఎముకల దృఢత్వం పెరగడం, గాయాలు తొందరగా నయం కావడంలో విటమిన్‌ సి తోడ్పడుతుంది. కివీ తింటే ఒత్తిడి తగ్గిపోతుంది. ఈ పండులోని ఐరన్‌ దంతాలు దృఢంగా, కంటి చూపు చురుగ్గా ఉండడంలో సాయపడుతుంది. 
 
దీనిలో సహజంగా ఉండే యాక్టినిడిన్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. గర్భిణులు కివీ తింటే సరిపడా ఫోలిక్‌ ఆమ్లం లభిస్తుంది. బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు ఫోలిక్‌ ఆమ్లం ఎంతో అవసరం. ఆకుకూరలు, తాజా కూరగాయలు, నిమ్మజాతి పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, మామిడిపండు, క్యాబేజీ, కివీ నుంచి విటమిన్‌ సి లభ్యమవుతుందని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments