Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్ర బియ్యం అన్నాన్ని తింటే ఏంటి ప్రయోజనం?

సిహెచ్
శుక్రవారం, 5 జనవరి 2024 (23:31 IST)
ఎర్ర బియ్యం- రెడ్ రైస్‌. ఈ బియ్యంలో ఆంథోసైనిన్‌ల వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎర్ర బియ్యం వినియోగం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. ఎర్ర బియ్యం తినడం వల్ల శరీరంలోని కణాలపై మంచి ప్రభావం చూపి ఆరోగ్యంగా ఉంచుతుంది.
 
ఎర్రటి బియ్యం లోపల యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఈ బియ్యంలో మాంగనీస్ లభిస్తుంది. ఎర్ర బియ్యం తినడం వల్ల రక్తహీనత తగ్గి శరీరంలో రక్త స్థాయి పెరుగుతుంది. సాధారణ ఎర్ర బియ్యంలో ఐరన్ ఉండటంతో అది రక్తాన్ని పెంచడానికి పనిచేస్తుంది.
 
ఎర్ర బియ్యం తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరం. రెడ్ రైస్ తినడం వల్ల చక్కెర స్థాయి పెరగదు. ఎర్రటి అన్నం తినడం వల్ల జీర్ణ సంబంధ వ్యాధులు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

తర్వాతి కథనం
Show comments