Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదీనా ఆకుల్లో తేనె, నిమ్మరసం కలిపితే..?

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (12:07 IST)
స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పుల గురించి చెప్పాలంటే.. చాలా బాధగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేయాలన్నా లేదా నిద్రించాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా కడుపునొప్పి వచ్చిందంటే.. అసలు తట్టుకోలేం. మరి ఈ నొప్పి నుండి ఉపశమనం పొందాలంటే.. ఈ 3 చిట్కాలు పాటిస్తే చాలు..
 
1. కడుపు నొప్పితో బాధపడేవారు కప్పు టీ డికాషన్‌లో గుప్పెడు పుదీనా ఆకులు వేసి మరిగించి సేవిస్తే బాధనుండి ఉపశమనం లభిస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు..అరకప్పు పుదీనా ఆకుల్లో నిమ్మరసం, 2 చెంచాల తేనె కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. 
 
2. కడుపులో మంటగా ఉన్నప్పుడు రోజుకో గ్లాస్ పుదీనా రసం తీసుకుంటే తక్షణమే ఫలితం లభిస్తుంది. 
 
3. అరికాళ్లు, చేతులు మంటగా అనిపిస్తే పుదీనా ఆకులను ముద్దగా చేసి ఆ ప్రాంతంలో రాస్తే సరిపోతుంది. ఇదే ముద్దను గాయాల తాలూకు మచ్చలకు రాస్తే... త్వరగా నయమవుతాయని వైద్యులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

తర్వాతి కథనం
Show comments