Webdunia - Bharat's app for daily news and videos

Install App

చల్లని నీరు వద్దు... వేడి నీరే ముద్దు.. ఎందుకని?

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (18:54 IST)
నీరు శరీరానికి ఎంత అవసరమో మనందరికీ తెలుసు. నీరు సరిగ్గా త్రాగకపోవడం వలన అనేక సమస్యలు ఎదురవుతాయి. చల్లటి నీటి కంటే వేడి నీరు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. పరగడుపున వేడి నీళ్లు తాగితే ఆనారోగ్య సమస్యలు దరిచేరవు. ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్లు తాగితే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 
 
శరీరంలో ఉండే వ్యర్థాలు, మలినాలు, చెడు పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. పైల్స్ ఉన్న వారు కూడా వేడి నీరు తరచుగా తాగినట్లయితే ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయాన రెండు గ్లాసుల వేడినీళ్లు తాగితే బరువు కూడా తగ్గుతారట. శరీర ఉష్ణాన్ని కూడా వేడి నీళ్లు నియంత్రణలో ఉంచుతాయి. వేడి చేసిన వారు ఇవి తాగితే మంచిది. 
 
అల్పాహారం తీసుకోవడానికి కొంత సమయం ముందు వేడి నీళ్లు తాగితే కడుపు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మెటబాలిజంని కూడా పెంచుతాయి. అధిక క్యాలరీలను తొలగించడంలో కూడా వేడి నీళ్లు సహాయపడతాయి. శ్వాస కోశ సమస్యలను కూడా నివారిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments