Webdunia - Bharat's app for daily news and videos

Install App

చల్లని నీరు వద్దు... వేడి నీరే ముద్దు.. ఎందుకని?

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (18:54 IST)
నీరు శరీరానికి ఎంత అవసరమో మనందరికీ తెలుసు. నీరు సరిగ్గా త్రాగకపోవడం వలన అనేక సమస్యలు ఎదురవుతాయి. చల్లటి నీటి కంటే వేడి నీరు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. పరగడుపున వేడి నీళ్లు తాగితే ఆనారోగ్య సమస్యలు దరిచేరవు. ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్లు తాగితే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 
 
శరీరంలో ఉండే వ్యర్థాలు, మలినాలు, చెడు పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. పైల్స్ ఉన్న వారు కూడా వేడి నీరు తరచుగా తాగినట్లయితే ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయాన రెండు గ్లాసుల వేడినీళ్లు తాగితే బరువు కూడా తగ్గుతారట. శరీర ఉష్ణాన్ని కూడా వేడి నీళ్లు నియంత్రణలో ఉంచుతాయి. వేడి చేసిన వారు ఇవి తాగితే మంచిది. 
 
అల్పాహారం తీసుకోవడానికి కొంత సమయం ముందు వేడి నీళ్లు తాగితే కడుపు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మెటబాలిజంని కూడా పెంచుతాయి. అధిక క్యాలరీలను తొలగించడంలో కూడా వేడి నీళ్లు సహాయపడతాయి. శ్వాస కోశ సమస్యలను కూడా నివారిస్తాయి.

సంబంధిత వార్తలు

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments