Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలతో కాలేయ వ్యాధులకు చెక్ పెట్టవచ్చును...

అత్యంత సులువుగా జీర్ణమై, అమితమైన శక్తిని ఇచ్చే వాటినే గొప్ప ఆహారంగా తీసుకుంటాం. అలా చూస్తే వాటిల్లో ప్రథమ స్థానం చేపలదే అవుతుంది. ఎందుకంటే శక్తినిచ్చేవిగానే కాకుండా ఎన్నోరకాల వ్యాధులకు చెక్ పెట్టే ఔషధ

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (16:17 IST)
అత్యంత సులువుగా జీర్ణమై, అమితమైన శక్తిని ఇచ్చే వాటినే గొప్ప ఆహారంగా తీసుకుంటాం. అలా చూస్తే వాటిల్లో ప్రథమ స్థానం చేపలదే అవుతుంది. ఎందుకంటే శక్తినిచ్చేవిగానే కాకుండా ఎన్నోరకాల వ్యాధులకు చెక్ పెట్టే ఔషధంగా కూడా చేపలు ఉపయోగపడుతాయి. చేపల ద్వారా శరీరానికి కావలసిన ప్రోటీన్స్, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి.
 
జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే సంచికలోని ఒక వ్యాసంలో చేపల వలన కలిగే మరికొన్ని ఆరోగ్య విషయాలను తెలియజేశారు. చేపల్లో శరీరానికి అందే ఒమేగా-3 మనిషి ఆయుష్షును పెంచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుండి కాపాడుతాయి. దాదాపు 15 ఏళ్లుగా అధిక మెుత్తంలో చేపలు తినే పురుషుల్ని పరిశీలిస్తే వారిలో హృద్రోగాల వలన మరిణించే వారి సంఖ్య 10 శాతం తగ్గినట్లు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
క్యాన్సర్ వ్యాధులతో మరణించే వారి సంఖ్య 20 శాతానికి తగ్గినట్లు పరిశోధనలో చెబుతున్నారు. అన్నింటికన్నా మిన్నగా పురుషుల్లో కాలేయ వ్యాధి మరణాల సంఖ్య 37 శాతం తగ్గినట్లు వారు కనుగొన్నారు. ఇదంతా చేపలు తీసుకోవడం వలనే జరిగింది. ముఖ్యంగా స్త్రీలలో గుండె సంబంధిత వ్యాధులు 10 శాతం, అల్జీమర్ మరణాలు 38 శాతం తగ్గినట్లు పరిశోధనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments