Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ వేడినీళ్లు తీసుకుంటే..?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (15:15 IST)
మధుమేహ వ్యాధితో బాధపడేవారు వైద్యచికిత్సల ద్వారా దొరికిన మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎటువంటి లాభం ఉండదు. వేడి నీటిని ప్రతిరోజూ తీసుకుంటే మధుమేహం వ్యాధి దరిచేరదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి భోజనం చేసిన తరువాత గ్లాస్ వేడినీళ్లు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగపడుతుంది.
 
కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా.. అయితే ఇలా చేయండి.. వేడినీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి అరగంట పాటు పాదాలను ఆ నీటిలో ఉంచుకోవాలి. ప్రతిరోజు ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ వేడినీళ్లు తీసుకుంటే మంచిది. అలానే అధిక బరువు కూడా తగ్గుతారు. వేడినీటిని తాగితే రోజంతా చురుగ్గా ఉంటారు. శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటకుపంపుతుంది.      

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

తర్వాతి కథనం
Show comments