మాడు నొప్పి నివారణకు (video)

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (08:34 IST)
తలనొప్పి వేరు, మాడు నొప్పి వేరు. ఒక్క మాడుభాగంలోనే ఇది వస్తుంది. బస్సు ప్రయాణాలలో, షాపింగులలో, ఎండలో తిరిగేటప్పుడు, టెంన్షన్ వచ్చినప్పుడు ఎక్కువగా వస్తుంది.

మంచినీళ్ళు తక్కువగా త్రా గి తిరిగే వారికి శరీరంలో నీరు చాలక, తలకు అందవలసిన రక్త ప్రసరణ అందక, రక్తంలో నీరు తగ్గడం వలన మాడు భాగం వేడెక్కువై మాడు నొప్పి వస్తుంది.

రేడియేటర్ నీళ్ళు తగ్గితే ఇంజన్ వేడెక్కినట్లే మనకు మాడు భాగం వేడెక్కుతుంది. పైన చెప్పిన సందర్భాలలో మూత్రం వస్తుందని నీరు త్రాగక తిరిగి నందుకు మాడు నొప్పి వస్తుంది. ..
 
చిట్కాలు:-
1) ఎప్పుడూ మాడునొప్పి అనిపించినా వెంటనే మాడుపై నీళ్ళతో తడిపి, కుదిరితే చేతిగుడ్డ తడిపి ఉంచుకోవచ్చు. 
2) పగలు మాడు నొప్పి వస్తే సాయంకాలం తలస్నానం చేయడం మంచిది. 
3) రోజూ నీరు బాగా త్రాగాలి. కూడా సీసా ఉంచుకుని కొంచెం కొంచెం పైన చెప్పిన సందర్భాలలో త్రాగితే మంచిది. మూత్రం రాదు. మాడు నొప్పి రాదు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఓరి వీడి దుంపతెగ, టెస్ట్ డ్రైవ్ అంటూ బెంజ్ కారుతో జంప్

జయలలిత ప్రియ స్నేహితురాలు శశికళ కొత్త పార్టీ పేరు ఇదే...

దుబాయ్ పైన ఇరాన్ డ్రోన్, చెవులు చిల్లులు, కదిలిపోయిన భవనాలు

అలాక్కాదు ఇలా ఉరి వేసుకుని చావు, భార్య సూసైడ్‌ను వీడియో తీసిన భర్త

కొత్త ఖమేనీపై ట్రంప్ సేన దాడి, కాలేయం డ్యామేజ్, కాలు పోయింది, కోమాలో వున్నాడా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్‌కుమార్ కు ప్రియమణి, మంచు లక్ష్మి మద్దతు

Deevana : ప్రేమిస్తే ప్రమాదమని తెలిసినా ప్రేమించిన యువకుడి కథతో దీవాన టీజర్

Pawan Kalyan: మొదటి డాల్బీ సినిమాగా ఉస్తాద్‌భగత్‌సింగ్

చెన్నై కోడంబాక్కం దెబ్బకు దిగివచ్చిన నట కిరీటి...

Revanth Reddy: లారీల్లో వెళ్ళి సినిమా చూసేవాడ్ని - సినిమాను ఇండస్ట్రీగా గుర్తిస్తాం : రేవంత్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments