కంటి ఆరోగ్యం కోసం వారానికి 2 లేదా 3సార్లు చేపల్ని..?

Webdunia
గురువారం, 2 జులై 2020 (19:51 IST)
కంటి ఆరోగ్యం కోసం వారానికి రెండు లేదా మూడుసార్లు చేపలు తినాలని ఆయుర్వద నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలం చేపలు తీసుకునేముందు పసుపు, ఉప్పుతో బాగా శుభ్రం చేసుకున్నాకే వాడాలి. చేపలతో కంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ముఖ్యంగా చేపలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే చేపలు వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం మంచిది.
 
చేపలో ఉండే విటమిన్ డి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును కాపాడతాయి. 
 
కళ్లకు వచ్చే జబ్బులను కూడా దరిచేరనీయవు. అలాగే కాయగూరల్లో క్యారెట్‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. నేత్రాలకు అవసరమైన విటమిన్-ఎ, బీటాకెరొటిన్‌లు క్యారెట్‌లో లభిస్తాయి. క్యారెట్‌లో లభించే పొటాషియం, పీచుపదార్ధాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేపతోనూ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments