Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి ఆరోగ్యం కోసం వారానికి 2 లేదా 3సార్లు చేపల్ని..?

Webdunia
గురువారం, 2 జులై 2020 (19:51 IST)
కంటి ఆరోగ్యం కోసం వారానికి రెండు లేదా మూడుసార్లు చేపలు తినాలని ఆయుర్వద నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలం చేపలు తీసుకునేముందు పసుపు, ఉప్పుతో బాగా శుభ్రం చేసుకున్నాకే వాడాలి. చేపలతో కంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ముఖ్యంగా చేపలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే చేపలు వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం మంచిది.
 
చేపలో ఉండే విటమిన్ డి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును కాపాడతాయి. 
 
కళ్లకు వచ్చే జబ్బులను కూడా దరిచేరనీయవు. అలాగే కాయగూరల్లో క్యారెట్‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. నేత్రాలకు అవసరమైన విటమిన్-ఎ, బీటాకెరొటిన్‌లు క్యారెట్‌లో లభిస్తాయి. క్యారెట్‌లో లభించే పొటాషియం, పీచుపదార్ధాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేపతోనూ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments