Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం.. పప్పు చారు.. మామిడి పండును నంజుకుంటున్నారా?

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (22:35 IST)
వేసవి వచ్చేసింది. వేసవిలో నోరూరించే మామిడి పండ్లని తినడానికి అందరూ ఇష్టపడతారు. చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే, మామిడి పండ్లని తింటే బరువు పెరుగుతారా ? అనేదే. అయితే ఇది అపోహ మాత్రమేనని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇలాంటి వారు మీరైతే.. సంవత్సరానికి వేసవిలో వచ్చే పండ్లల్లో రారాజును తినకుండా మిస్ చేసుకున్నట్టే.
 
నిజానికి మామిడి పళ్ళలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ సి, కాపర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరానికి చాలా అవసరం. ఇందులో ఉండే ప్రోటీన్లు, పీచు పదార్థాలు జీర్ణక్రియని బాగా మెరుగుపరుస్తాయి. దానివల్ల శరీర జీవక్రియ పనితీరు మరింత మెరుగవుతుంది. ఇవి వేసవి కాలంలో శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఈ సీజన్‌లో వచ్చే మామిడి తప్పక తీసుకోవాలి. ఇంకా గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటుంది. 
 
ఐతే మామిడి పళ్ళని తినడానికి ఒక పద్ధతి ఉంది. మామిడి రసం, ఐస్ క్రీమ్, జ్యూస్, వాటి ద్వారా తీసుకుంటే కొవు పెరిగే అవకాశం ఎక్కువ. అలా కాకుండా మామిడి పండుని ముక్కలుగా కత్తిరించుకుని తినాలి. ఇంకో విషయం స్నాక్స్‌లా మామిడి ముక్కలని మాత్రమే తినాలి. ఇతర ఆహారంతో పాటు తినకూడదని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments