Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో శొంఠి కలిపి తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్
సోమవారం, 22 జనవరి 2024 (16:38 IST)
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన శొంఠి పొడిని పాలతో కలిపి తీసుకుంటే మంటను తగ్గిస్తుంది, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొద్దిగా ఉప్పుతో శొంఠి పొడిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా శొంఠి పాలతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గ్లాసు వేడి పాలలో కొద్దిగా శొంఠి పొడి కలిపి తాగితే జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
 
శొంఠి పాలు తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, అపానవాయువు, ఇతర కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు శొంఠి పాలు తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శీతా కాలంలో కొందరికి కీళ్ల నొప్పులు ఇబ్బందులు పెడతాయి, అలాంటివారు శొంఠి పాలు తాగితే ప్రయోజనకరంగా ఉంటాయి.
 
శొంఠి పాలలో క్యాల్షియం, విటమిన్ డి ఉన్నాయి, ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, పాలలో శొంఠి పొడిని కలిపి త్రాగవచ్చు. రక్తపోటుతో బాధపడుతుంటే, శొంఠి పొడి పాలు తాగితే అది అదుపులో ఉంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments