Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండు శరీర బరువును తగ్గిస్తుంది సరే ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (21:00 IST)
ఈమధ్య కాలంలో పండ్లు తినడం ఎక్కువైంది. బరువు తగ్గాలంటే పండ్లు తినడం ఒక్కటే మార్గమని చాలామంది వాటిని మాత్రమే తింటున్నారు. కొవ్వు శాతం తక్కువగా ఉండటం, చాలా పండ్లలో నీరు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కేలరీల పరిమాణం తక్కువగా వుంటుంది. 
 
పండ్లు తీసుకుంటూ వుండటం వల్ల ఆహారం ఎక్కువగా తీసుకోవడం తగ్గడమే కాకుండా భోజన ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. కొవ్వు కణాల ఉత్పత్తి తగ్గడంతో బరువు పెరగడం నియంత్రణలోకి వస్తుంది. పండ్లలో వుండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు కణాల నిర్మాణం కొవ్వు నిల్వను అణిచివేస్తాయి.
 
యాపిల్స్, బేరి పండ్లు అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి. వీటిలో 6% ఫ్రక్టోజ్, సగం కంటే తక్కువ సుక్రోజ్ ఉండటం గమనార్హం. కనుక పండ్లను తీసుకోవడం వల్ల ఊబకాయం రాకుండా అడ్డుకోవచ్చు. ఐతే అదేపనిగా పండ్లను తీసుకుంటే ప్రతికూల ప్రభావాలు కూడా లేకపోలేదు. కొన్నిసార్లు ఇవి అనారోగ్యాలకు కూడా దారితీసే అవకాశం వుంటుందని అంటున్నారు. కాబట్టి ఏదైనా మితంగా తీసుకోవడమే మేలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

తర్వాతి కథనం
Show comments