Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండు శరీర బరువును తగ్గిస్తుంది సరే ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (21:00 IST)
ఈమధ్య కాలంలో పండ్లు తినడం ఎక్కువైంది. బరువు తగ్గాలంటే పండ్లు తినడం ఒక్కటే మార్గమని చాలామంది వాటిని మాత్రమే తింటున్నారు. కొవ్వు శాతం తక్కువగా ఉండటం, చాలా పండ్లలో నీరు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కేలరీల పరిమాణం తక్కువగా వుంటుంది. 
 
పండ్లు తీసుకుంటూ వుండటం వల్ల ఆహారం ఎక్కువగా తీసుకోవడం తగ్గడమే కాకుండా భోజన ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. కొవ్వు కణాల ఉత్పత్తి తగ్గడంతో బరువు పెరగడం నియంత్రణలోకి వస్తుంది. పండ్లలో వుండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు కణాల నిర్మాణం కొవ్వు నిల్వను అణిచివేస్తాయి.
 
యాపిల్స్, బేరి పండ్లు అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి. వీటిలో 6% ఫ్రక్టోజ్, సగం కంటే తక్కువ సుక్రోజ్ ఉండటం గమనార్హం. కనుక పండ్లను తీసుకోవడం వల్ల ఊబకాయం రాకుండా అడ్డుకోవచ్చు. ఐతే అదేపనిగా పండ్లను తీసుకుంటే ప్రతికూల ప్రభావాలు కూడా లేకపోలేదు. కొన్నిసార్లు ఇవి అనారోగ్యాలకు కూడా దారితీసే అవకాశం వుంటుందని అంటున్నారు. కాబట్టి ఏదైనా మితంగా తీసుకోవడమే మేలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి

Delivery Boy: డెలివరీ పర్సన్‌‌తో సహజీవనం చేసిన మైనర్ బాలిక.. తర్వాత ఏమైందంటే?

Raja Singh: నేను స్వతంత్ర ఎమ్మెల్యే... స్వేచ్ఛగా మాట్లాడగలను.. రాజా సింగ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు - అక్టోబర్ వరకు రిజర్వ్‌లో తీర్పు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అప్పుడు అనుష్క తో ఛాన్స్ మిస్ అయ్యా, గోనగన్నారెడ్డి గా నేనే చేయాలి : విక్రమ్ ప్రభు

తర్వాతి కథనం
Show comments