Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండు శరీర బరువును తగ్గిస్తుంది సరే ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (21:00 IST)
ఈమధ్య కాలంలో పండ్లు తినడం ఎక్కువైంది. బరువు తగ్గాలంటే పండ్లు తినడం ఒక్కటే మార్గమని చాలామంది వాటిని మాత్రమే తింటున్నారు. కొవ్వు శాతం తక్కువగా ఉండటం, చాలా పండ్లలో నీరు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కేలరీల పరిమాణం తక్కువగా వుంటుంది. 
 
పండ్లు తీసుకుంటూ వుండటం వల్ల ఆహారం ఎక్కువగా తీసుకోవడం తగ్గడమే కాకుండా భోజన ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. కొవ్వు కణాల ఉత్పత్తి తగ్గడంతో బరువు పెరగడం నియంత్రణలోకి వస్తుంది. పండ్లలో వుండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు కణాల నిర్మాణం కొవ్వు నిల్వను అణిచివేస్తాయి.
 
యాపిల్స్, బేరి పండ్లు అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి. వీటిలో 6% ఫ్రక్టోజ్, సగం కంటే తక్కువ సుక్రోజ్ ఉండటం గమనార్హం. కనుక పండ్లను తీసుకోవడం వల్ల ఊబకాయం రాకుండా అడ్డుకోవచ్చు. ఐతే అదేపనిగా పండ్లను తీసుకుంటే ప్రతికూల ప్రభావాలు కూడా లేకపోలేదు. కొన్నిసార్లు ఇవి అనారోగ్యాలకు కూడా దారితీసే అవకాశం వుంటుందని అంటున్నారు. కాబట్టి ఏదైనా మితంగా తీసుకోవడమే మేలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌‌కు ప్రొస్టేట్ కేన్సర్, ఎముకలకు పాకింది

Rainfall: బెంగళూరులో భారీ వర్షాలు.. నీట మునిగిన నివాస ప్రాంతాలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

తర్వాతి కథనం
Show comments