కరోనా సోకకుండా వుండాలంటే.. ఖాళీ కడుపుతో ఉండకూడదట..!

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (18:30 IST)
కరోనా సోకకుండా వుండాలంటే.. ఖాళీ కడుపుతో ఉండకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా వుండాలంటే.. సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. ఉపవాసాలకు దూరంగా వుండాలి. రోజూ సూర్యోదయం సమయంలో గంట సేపైనా సూర్యరశ్మి శరీరానికి తగిలేలా వుండాలి. ఏసీ ఎక్కువ వాడకూడదు. కూరల్లో అల్లం తప్పకవాడాలి. 
 
పిల్లలు పెద్దలు రాత్రి నిద్రించే సమయంలో పసుపు కలిపిన పాలు తాగడం మంచిది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తేనె నిమ్మరసం తప్పకుండా తీసుకోవాలి. ఇంట్లో లవంగాలు, కర్పూరం, సాంబ్రాణి ధూపం మరిచిపోకూడదు. లవంగం టీని సేవించడం, నారింజ పండ్లను తీసుకోవడం, ఉసిరిని తీసుకోవడం ద్వారా కరోనా నుంచి తప్పించుకోవచ్చునని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా? సుప్రీంకోర్టు ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments