కరోనా సోకకుండా వుండాలంటే.. ఖాళీ కడుపుతో ఉండకూడదట..!

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (18:30 IST)
కరోనా సోకకుండా వుండాలంటే.. ఖాళీ కడుపుతో ఉండకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా వుండాలంటే.. సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. ఉపవాసాలకు దూరంగా వుండాలి. రోజూ సూర్యోదయం సమయంలో గంట సేపైనా సూర్యరశ్మి శరీరానికి తగిలేలా వుండాలి. ఏసీ ఎక్కువ వాడకూడదు. కూరల్లో అల్లం తప్పకవాడాలి. 
 
పిల్లలు పెద్దలు రాత్రి నిద్రించే సమయంలో పసుపు కలిపిన పాలు తాగడం మంచిది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తేనె నిమ్మరసం తప్పకుండా తీసుకోవాలి. ఇంట్లో లవంగాలు, కర్పూరం, సాంబ్రాణి ధూపం మరిచిపోకూడదు. లవంగం టీని సేవించడం, నారింజ పండ్లను తీసుకోవడం, ఉసిరిని తీసుకోవడం ద్వారా కరోనా నుంచి తప్పించుకోవచ్చునని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లోకేశ్ పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ : బీద రవిచంద్ర

బస్సు నడుపుతుండగానే ఆర్టీసీ డ్రైవరుకి గుండెపోటు, ఏం చేసాడంటే?

ఇంట్లో వాళ్లే నమ్మక ద్రోహం చేశారు.. నా భార్య చాలా మంచిది.. నవ వరుడు సెల్ఫీ వీడియోతో ఆత్మహత్య

అమ్మాయిల విషయంలో దారుణమైన నిర్ణయం తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్

స్నేహితుల మధ్య గొడవ.. బీర్ బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడి.. వ్యక్తి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం : నటి భూమిక

మా హీరో కోట్లు ఇచ్చినా తప్పు చేయడు... రూ.40 కోట్ల వదులుకున్న పవర్ స్టార్

అనసూయకు గుడికడతాం... అనుమతి ఇవ్వండి... ప్లీజ్

'రణబాలి'గా విజయ్ దేవరకొండ.. ఏఐ వాడలేదంటున్న దర్శకుడు

చిత్రపరిశ్రమలో కమిట్మెంట్ అంటే అర్థం వేరు .. ఓ పెద్దాయన అలా ప్రవర్తించారు : గాయని చిన్మయి

తర్వాతి కథనం
Show comments