Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహంతో బాధపడేవారు మొక్కజొన్న తింటే? (video)

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (18:48 IST)
మొక్కజొన్నలో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు మొక్కజొన్నలు తింటే సమస్య పరిష్కారం అవుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి12, ఐరన్ వంటి ఖనిజాలు రక్తాన్ని వృద్ధి చేస్తాయి. మొక్క జొన్న ఎనర్జీ లెవెల్స్‌ను పెంచి పోషణ ఇస్తుంది.
 
ఫాస్పరస్ అధికంగా ఉండటం వలన మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. మెగ్నీషియం అనే ఖనిజం ఎముకల బలానికి తోడ్పడుతుంది. మెదడు నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. పైటోకెమికల్స్ శరీరంలో ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలను తగ్గిస్తుంది.
 
షుగర్‌తో బాధపడేవారు మొక్కజొన్నతో చేసిన పదార్థాలు బాగా తినాలి. ఉడికించిన మొక్కజొన్న గింజలు రోజూ తింటే ఎర్ర రక్తకణాలు బాగా ఉత్పత్తి అవుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె వ్యాధులు రాకుండా కాపాడుతుంది. రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి బీపీ, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments