Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో బిర్యానీ తింటున్నారా? ఇది చదివితే షాక్ తప్పదు?

మీరు తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నారా.. అక్కడకు వెళ్ళిన తరువాత మీకు బిర్యానీ తినాలని కోరిక కలిగితే అస్సలు తినకండి.. ఎందుకు ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా... పోలీసులే ఆశ్చర్యపోయే రీతిలో కొన్ని విషయా

Webdunia
ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (14:50 IST)
మీరు తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నారా.. అక్కడకు వెళ్ళిన తరువాత మీకు బిర్యానీ తినాలని కోరిక కలిగితే అస్సలు తినకండి.. ఎందుకు ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా... పోలీసులే ఆశ్చర్యపోయే రీతిలో కొన్ని విషయాలు చెన్నైలో బయటపడ్డాయి. చెన్నైలోని కొన్ని ప్రధాన ప్రాంతాలల్లో నివాసముండే కొంతమంది ప్రముఖులు తమ ఇళ్ళలో పిల్లులను పెంచుకుంటున్నారు. అయితే ఆ పిల్లులు గత నెలరోజులుగా కనిపించకుండా పోతున్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పిల్లుల యజమానులు.
 
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పిల్లులను ఎవరు దొంగిలిస్తున్నారని విచారణ జరుపుతుండగా ఆశ్చర్యపోయే విషయం బయటపడింది. అదే పిల్లులను చంపి బిర్యానీ వండేస్తున్నారు షాపుల యజమానులు. 
 
చెన్నైలోని ఆవడి, పల్లావరం, తిరుముల్లయ్ వోయల్, కన్నికాపురమ్ వంటి ప్రాంతాల్లో బిర్యానీలలో పిల్లులు ఎక్కువగా వండుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చికెన్, మటన్ బిర్యానీలంటూ పిల్లులను చంపి శుభ్రం చేసి వీటిలో వేసి వండేస్తున్నారట. ఇప్పుడు ఇదే విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇంకా బిర్యానీ షాపు యజమానులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments