Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ రంగు బియ్యం తింటే ఏం జరుగుతుంది?

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (21:21 IST)
గోధుమ రంగు బియ్యం లేదంటే బ్రౌన్ రైస్. ఈ బియ్యంతో చేసే వంటకాలను షుగర్ పేషెంట్లు వారానికి రెండుసార్లైనా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రౌన్ రైస్ శరీరంలో షుగర్ తగ్గిస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్ బీ3, బీ1, బీ6లు ఉన్నాయి. ఒక కప్పు బ్రౌన్ రైస్‌లో దాదాపు 21 శాతం మెగ్నీషియం దొరుకుతుంది. బ్రౌన్ రైస్‌లోని పీచు జీర్ణవాహికలోని కేన్సర్ రసాయనాలను బయటకు పంపుతుంది. బ్రౌన్ రైస్‌లోని సెలీనియం కూడా ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.
 
బ్రౌన్ రైస్‌లో బి కాంప్లెక్స్ ఎక్కువ. థైమిన్, రైబోప్లేవిన్ అనే విటమిన్లు కూడా వుంటాయి. ఇవి నరాలకు శక్తినిస్తాయి. బ్రౌన్‌రైస్‌ ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు కూడా ఎల్‌‌డి‌ఎల్‌ కొలెస్ట్రాల్‌‌ను తగ్గిస్తుంది. 
 
బ్రౌన్ రైస్‌లోని మెగ్నీషియం శరీరంలో ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతుంది. మెగ్నీషియం, విటమిన్ డితో ఎముకలకు బలాన్నిస్తుంది. బ్రౌన్ రైస్‌ కోలన్, బ్రెస్ట్ క్యాన్సర్లను దరిచేరనివ్వదు. హృద్రోగ సమస్యలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత గగనతలంపై పాకిస్థాన్ విమానాలపై నిషేధం పొడగింపు

Nara Lokesh: మంగళగిరిలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా వున్నాయ్: నారా లోకేష్

క్వార్ట్జ్ అక్రమ రవాణాలో వైకాపా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అరెస్టు తప్పదా?

ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్లు కొనిపెడతానని.. మద్యం మత్తులో?

కారు డ్రైవర్ హత్య డోర్ డెలివరీ కేసు మళ్లీ విచారణకు ఆదేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments