మట్టి కుండలోని చల్లని నీటిని తాగితే?

Webdunia
మంగళవారం, 9 మే 2023 (20:03 IST)
వేసవిలో ఫ్రిడ్జ్‌లో పెట్టిన చల్లని మంచినీటికి బదులు కుండలో పోసి తాగే నీరు ఎంతో ఆరోగ్యకరం అని వైద్య నిపుణులు చెపుతున్నారు. చల్లని నీటి కోసం మట్టి కుండను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము.
 
మట్టి కుండలో నీటిని నిల్వ చేయడం వల్ల నీరు సహజంగా చల్లబడుతుంది. బంకమట్టి ఆల్కలీన్ స్వభావం కలిగి ఉండటంతో ఇది ఆమ్ల ఆహారాలతో సంకర్షణ చెందుతుంది. బంకమట్టి కుండలోని నీరు pH సమతుల్యతను అందించడంతో ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యను దూరం చేస్తుంది.
 
మట్టి కుండలో నిల్వ చేసిన నీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు కనుక ప్రతిరోజూ కుండ నీటిని తాగితే జీవక్రియ పెరుగుతుంది. మట్టి కుండ నీరు త్రాగడం వడదెబ్బను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. మట్టి కుండ నీటిలో ఖనిజాలు, పోషకాలను చెక్కుచెదరకుండా ఉంచుతుంది కనుక త్వరగా రీహైడ్రేట్ అవుతుంది. మట్టి కుండ నీరు ఒక ఆదర్శ ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది కనుక గొంతు సంబంధిత సమస్యలు దరిచేరవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

తర్వాతి కథనం
Show comments