Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్జూరం వల్ల అనారోగ్యాలు పరార్.. వర్షాకాలంలో ఇవి తింటే..?

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (18:30 IST)
ఖర్జూరం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వర్షాకాలంలో ఖర్జూర పండ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వర్షాకాలంలో ఖర్జూరాలు తినడం కరెక్ట్ సమయమని న్యూట్రీషియన్లు అంటున్నారు. ఖర్జూరంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అదే విధంగా ఖర్జూరంలో తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి డయాబెటిస్‌తో బాధ పడే వాళ్లు కూడా తినొచ్చు. 
 
ఖర్జూరం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అదే విధంగా హృదయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతుంది. ఇక మనం వానా కాలంలో ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి కూడా ఇప్పుడే తెలుసుకుందాం. మరి వాటి కోసం కూడా ఒక లుక్ వేసేయండి.
 
వానా కాలంలో ఖర్జూరం తినడం వల్ల నిద్రలేమి సమస్య ఉండదు. వ్యాయామం చేయడానికి ఖర్జూరం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఖర్జూరం తినడం వల్ల ఎసిడిటీ సమస్య నుండి బయట పడవచ్చు. ఖర్జూరం తినడం వల్ల హైబీపీ లెవెల్స్ పెరుగుతాయి. ఇలా వానాకాలంలో ఖర్జూరం తినడం వల్ల ఇన్ని లాభాలు పొందొచ్చు. దీనితో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

తర్వాతి కథనం
Show comments