Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్జూరం వల్ల అనారోగ్యాలు పరార్.. వర్షాకాలంలో ఇవి తింటే..?

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (18:30 IST)
ఖర్జూరం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వర్షాకాలంలో ఖర్జూర పండ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వర్షాకాలంలో ఖర్జూరాలు తినడం కరెక్ట్ సమయమని న్యూట్రీషియన్లు అంటున్నారు. ఖర్జూరంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అదే విధంగా ఖర్జూరంలో తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి డయాబెటిస్‌తో బాధ పడే వాళ్లు కూడా తినొచ్చు. 
 
ఖర్జూరం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అదే విధంగా హృదయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతుంది. ఇక మనం వానా కాలంలో ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి కూడా ఇప్పుడే తెలుసుకుందాం. మరి వాటి కోసం కూడా ఒక లుక్ వేసేయండి.
 
వానా కాలంలో ఖర్జూరం తినడం వల్ల నిద్రలేమి సమస్య ఉండదు. వ్యాయామం చేయడానికి ఖర్జూరం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఖర్జూరం తినడం వల్ల ఎసిడిటీ సమస్య నుండి బయట పడవచ్చు. ఖర్జూరం తినడం వల్ల హైబీపీ లెవెల్స్ పెరుగుతాయి. ఇలా వానాకాలంలో ఖర్జూరం తినడం వల్ల ఇన్ని లాభాలు పొందొచ్చు. దీనితో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండచ్చు.

సంబంధిత వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కవితకు బెయిల్ పొడిగింపు

కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురంలో హింసకు ఛాన్స్ : నిఘా వర్గాల హెచ్చరిక!!

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments