Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మరసంలో నీళ్లు, ఉప్పు లేదా పంచదార వేసుకుని తాగితే..?

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (18:15 IST)
రోజు వారి ఆహారంలో నిమ్మను తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుంటే అజీర్తి, పైత్యం తగ్గిపోతాయి. అదే విధంగా లివర్ క్లీన్ అవుతుంది. 
 
నిమ్మరసం రక్తంలో కొవ్వు నియంత్రిస్తూ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా చూసుకుంటుంది. జీర్ణ క్రియ వ్యాధులైన మలబద్ధకం, అజీర్ణం సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. గజ్జి, తామర, చుండ్రు, మొటిమలు ఉండవు. ఇలా ఒకటి కాదు రెండు కాదు నిమ్మతో ఎన్నో ప్రయోజనాలు మనం పొందొచ్చు.
 
అలానే నిమ్మని ఉపయోగించడం వల్ల బరువు కూడా తగ్గచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అయితే సాధారణంగా నిమ్మరసం తీసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. కనుక మీరు మీకు నచ్చిన కూరగాయలను అన్నిటినీ కట్ చేసుకొని దానిలో నిమ్మరసం వేసుకుని కూడా తీసుకోవచ్చు. 
 
నిమ్మరసంలో నీళ్లు, ఉప్పు లేదా పంచదార వేసుకు తీసుకోవచ్చు. లేకపోతే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం వేసుకుని ఉదయాన్నే తీసుకుంటే అజీర్తి మొదలైన సమస్యలు ఉండవు. ఇలా సులభంగా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments