Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తహీనతను రాకుండా కాపాడే అరటిపండు

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (21:57 IST)
సీజన్లతో సంబంధం లేకుండా దొరికే అరటి పండు వలన చాలా ఉపయోగాలున్నాయి. అరటి పండులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మనకు రోజంతా ఎనర్జీని ఇస్తుంది. మలబద్దకం ఎక్కువగా ఉన్నవారికి నెల రోజులు కచ్చితంగా తినిపిస్తే వారికి ఈ సమస్య ఉండదు.
 
అరటికాయల్లో ఫైబర్ శాతం ఎక్కువ. అందువల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది. గుండె సమస్యలను అరటి నివారిస్తుంది. అరటిలో వుండే పొటాషియం, తక్కువ సోడియం కారణంగా అధిక రక్తపోటు నియంత్రిస్తుంది. అంతేకాదు రక్తహీనత రాకుండా కాపాడుతుంది. అరటి పండు తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.
 
కడుపులో మంట లేదా ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. కనుక ప్రతిరోజూ ఒక్క అరటి పండు అయినా తింటే చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

Covid Alert: కేరళలో JN.1 వేరియంట్ ప్రభావం.. ఆరువేలకు పెరిగిన కేసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments