Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండు తింటే హాయిగా నిద్రలోకి...

రాత్రి భోజనం తరువాత చిరుతిల్లు తీసుకోవడం మంచిది కాదనేది సాధారణంగా ఉన్న అభిప్రాయం. అయితే నిద్ర సరిగ్గా పట్టాలంటే కొన్ని స్నాక్స్ తీసుకోవడం మంచిదే అంటున్నారు ఆహార నిపుణులు. అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. కండరాలు రిలాక్స్ కావడానికి అవి

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (21:58 IST)
రాత్రి భోజనం తరువాత చిరుతిల్లు తీసుకోవడం మంచిది కాదనేది సాధారణంగా ఉన్న అభిప్రాయం. అయితే నిద్ర సరిగ్గా పట్టాలంటే  కొన్ని స్నాక్స్ తీసుకోవడం మంచిదే అంటున్నారు ఆహార నిపుణులు. అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. కండరాలు రిలాక్స్ కావడానికి అవి బాగా ఉపయోగపడతాయి. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గకుండా అరటిపళ్లలోని కార్బొహైడ్రేడ్స్ పనిచేస్తాయి. 
 
కాబట్టి అరటి పండు తిని పడుకుంటే గంటలోపే నిద్రలోకి జారుకోవచ్చు. అంతేకాదు పాలల్లో ఉండే అమినో యాసిడ్స్ శరీరంలోని సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేసి శరీరాన్ని నిద్రపుచ్చడంలో ఉపక్రమిస్తుంది. ఇక పడుకునేముదు నట్స్ తీసుకుంటే నిద్రహాయిగా పడుతుందని డైటీషియన్స్ చెపుతున్నారు. చాక్లెట్స్, ఐస్‌క్రీములతోపాటు ఉప్పు ఎక్కువుగా ఉన్న ఫుడ్ తీసుకుంటే నిద్రాభంగం తప్పదు అంటున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments