Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతానలేమికి చెక్ పెట్టే ఎరుపు అరటి.. బరువు తగ్గాలనుకుంటే?

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (12:49 IST)
బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజుకో ఎరుపు రంగు అరటి పండు తింటే చాలునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఎరుపు రంగు అరటి పండులో మిగిలిన అరటి పండ్ల కంటే కెలోరీలు తక్కువ. అందుకే రోజుకు ఓ అరటి పండును బరువు తగ్గాలనుకునేవారు తీసుకుంటే.. ఆకలిని ఇది నియంత్రించడం ద్వారా తీసుకునే ఆహారం మోతాదును తగ్గిస్తుంది. దీంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. బరువు కూడా తగ్గిపోతారని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
అలాగే ఎరుపు రంగు అరటి పండులో పొటాషియం అధికం. ఇది కిడ్నీ సంబంధిత రోగాలను నయం చేస్తుంది. కిడ్నీలో రాళ్లను తొలగిస్తుంది. హృద్రోగ వ్యాధులు, క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. ఎరుపు రంగు అరటి పండ్లకు పంటి నొప్పులను దూరం చేసే గుణముంది. ఛాతిలో మంటతో ఇబ్బంది పడేవారు.. రోజుకో ఎరుపు అరటిని తీసుకోవచ్చు. తద్వారా ఉపశమనం లభిస్తుంది. 
 
ఎరుపు రంగు అరటి అజీర్తి, పైల్స్, కంటి దృష్టి లోపాలను తొలగిస్తుంది. రోజుకు ఓ అరటి పండును 21 రోజుల పాటు తీసుకుంటే కంటి దృష్టి లోపాలతో పాటు విటమిన్ సి లోపం తొలగిపోతుంది. ఎరుపు రంగు అరటిలో ఐరన్, క్యాల్షియం అధికం. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు రోజు ఓ ఎరుపు అరటిని తీసుకుంటే శరీరంలో జీవకణాల ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా గర్భం దాల్చడం సులభం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

తర్వాతి కథనం
Show comments