సంతానలేమికి చెక్ పెట్టే ఎరుపు అరటి.. బరువు తగ్గాలనుకుంటే?

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (12:49 IST)
బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజుకో ఎరుపు రంగు అరటి పండు తింటే చాలునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఎరుపు రంగు అరటి పండులో మిగిలిన అరటి పండ్ల కంటే కెలోరీలు తక్కువ. అందుకే రోజుకు ఓ అరటి పండును బరువు తగ్గాలనుకునేవారు తీసుకుంటే.. ఆకలిని ఇది నియంత్రించడం ద్వారా తీసుకునే ఆహారం మోతాదును తగ్గిస్తుంది. దీంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. బరువు కూడా తగ్గిపోతారని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
అలాగే ఎరుపు రంగు అరటి పండులో పొటాషియం అధికం. ఇది కిడ్నీ సంబంధిత రోగాలను నయం చేస్తుంది. కిడ్నీలో రాళ్లను తొలగిస్తుంది. హృద్రోగ వ్యాధులు, క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. ఎరుపు రంగు అరటి పండ్లకు పంటి నొప్పులను దూరం చేసే గుణముంది. ఛాతిలో మంటతో ఇబ్బంది పడేవారు.. రోజుకో ఎరుపు అరటిని తీసుకోవచ్చు. తద్వారా ఉపశమనం లభిస్తుంది. 
 
ఎరుపు రంగు అరటి అజీర్తి, పైల్స్, కంటి దృష్టి లోపాలను తొలగిస్తుంది. రోజుకు ఓ అరటి పండును 21 రోజుల పాటు తీసుకుంటే కంటి దృష్టి లోపాలతో పాటు విటమిన్ సి లోపం తొలగిపోతుంది. ఎరుపు రంగు అరటిలో ఐరన్, క్యాల్షియం అధికం. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు రోజు ఓ ఎరుపు అరటిని తీసుకుంటే శరీరంలో జీవకణాల ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా గర్భం దాల్చడం సులభం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments