Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఇవి తినకూడదు

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (23:59 IST)
చాలామంది ఉదయం లేవగానే పళ్లు తోమేసి పరగడుపున తినకూడని పదార్థాలు తినేస్తుంటారు. దీనితో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొందరు పరగడుపున అరటి పండ్లు తింటారు. పరగడపున అరటిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మెగ్నీషియం స్థాయి అధికమవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

 
టమోటాలు తింటే వాటిలో ఉండే యాసిడ్స్ ఖాళీ కడుపులో చేరి వికారం కలిగించడమే కాకుండా ప్రేగుల్లో మంట పుట్టిస్తుంది. స్పైసీ ఫుడ్స్ ఉదయాన్నే తీసుకుంటే అల్సర్ వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు నిపుణులు. 

 
ఉదయం లేవగానే.. సోడా, కూల్‌డ్రింక్స్‌ను తాగడం వల్ల ప్రేగుల్లో మంట కలిగి వాంతులు, వికారం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Trump, 146 కోట్ల మంది భారతీయులు అమెరికా కంపెనీలను బహిష్కరిస్తే?: ఆప్ ఎంపీ నిప్పులు

శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని ఖజానా బి తెరవడంపై మళ్లీ రచ్చ రచ్చ

రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పెరిగినట్లు కనిపిస్తోంది: కేటీఆర్

చేయని నేరానికి జైలుశిక్ష - రూ.11 కోట్ల పరిహారం

Pulivendula: హీటెక్కిన పులివెందుల రాజకీయాలు.. టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య ఘర్షణలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తర్వాతి కథనం
Show comments