Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉబ్బస వ్యాధి ఎందుకు వస్తుంది..?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (13:22 IST)
ఉబ్బసంతో బాధపడేవారు వీలైనన్ని తక్కువ క్యాలరీలను తీసుకోవడం ద్వారా వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా శరీరానికి అందే క్యాలరీలు కొవ్వుల నుండి వచ్చినా.. చక్కెరల నుండి వచ్చిన ఈ ఫలితాల్లో తేడాలేవీ ఉండవని వారు చెప్తున్నారు.
 
అధిక ఆహారం తీసుకోవడం కారణంగా ఊబకాయానికి గురై ఊపిరితిత్తులు మంట, వాపులకు గురవుతాయని.. దాని ఫలితంగా ఉబ్బస లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మంట, వాపు నివారణకు మందులు వేసుకుంటే పరిస్థితి సాధారణమవుతుందని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు.
 
నలుగురు మందికి నాలుగు రకాల ఆహారాన్ని అందించి వారిపై పరిశీలనలు జరిపాం. ఎనిమిది వారాల తరువాత తక్కువ క్యాలరీలు తీసుకున్న వారికి ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉన్నట్లు తెలిసింది. అదే కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకున్న వారికి ఊపిరితిత్తుల్లోని వాయుమార్గాలు సాధారణం కంటే చాలా రెట్లు కుంచించుకుపోయినట్లు తెలిసిందని అధ్యయనంలో స్పష్టం చేశారు.
 
దీన్ని బట్టి మితాహారానికి ఉబ్బస లక్షణాలకు మధ్య సంబంధం ఉన్నట్లు తాము అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఉబ్బసం వ్యాధికి మరింత మెరుగైన చికిత్స కల్పించేందుకు పరిశోధన ఉపయోగపడుతుందని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments