Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉబ్బస వ్యాధి ఎందుకు వస్తుంది..?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (13:22 IST)
ఉబ్బసంతో బాధపడేవారు వీలైనన్ని తక్కువ క్యాలరీలను తీసుకోవడం ద్వారా వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా శరీరానికి అందే క్యాలరీలు కొవ్వుల నుండి వచ్చినా.. చక్కెరల నుండి వచ్చిన ఈ ఫలితాల్లో తేడాలేవీ ఉండవని వారు చెప్తున్నారు.
 
అధిక ఆహారం తీసుకోవడం కారణంగా ఊబకాయానికి గురై ఊపిరితిత్తులు మంట, వాపులకు గురవుతాయని.. దాని ఫలితంగా ఉబ్బస లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మంట, వాపు నివారణకు మందులు వేసుకుంటే పరిస్థితి సాధారణమవుతుందని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు.
 
నలుగురు మందికి నాలుగు రకాల ఆహారాన్ని అందించి వారిపై పరిశీలనలు జరిపాం. ఎనిమిది వారాల తరువాత తక్కువ క్యాలరీలు తీసుకున్న వారికి ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉన్నట్లు తెలిసింది. అదే కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకున్న వారికి ఊపిరితిత్తుల్లోని వాయుమార్గాలు సాధారణం కంటే చాలా రెట్లు కుంచించుకుపోయినట్లు తెలిసిందని అధ్యయనంలో స్పష్టం చేశారు.
 
దీన్ని బట్టి మితాహారానికి ఉబ్బస లక్షణాలకు మధ్య సంబంధం ఉన్నట్లు తాము అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఉబ్బసం వ్యాధికి మరింత మెరుగైన చికిత్స కల్పించేందుకు పరిశోధన ఉపయోగపడుతుందని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

తర్వాతి కథనం
Show comments