Webdunia - Bharat's app for daily news and videos

Install App

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

సిహెచ్
గురువారం, 30 జనవరి 2025 (15:46 IST)
చాలామంది కాస్త శరీరం వేడిబడగానే జ్వరం వచ్చేసిందని ఆందోళన చెందుతుంటారు. వాస్తవానికి జ్వరం అంటే శరీర ఉష్ణోగ్రత 100.4°F లేదా 38°C లేదా అంతకంటే ఎక్కువ ఉండటం. జ్వరం అంటే శరీర ఉష్ణోగ్రతలో తాత్కాలిక పెరుగుదల, ఇది అనారోగ్యం లేదా వ్యాధికి సంకేతంగా చెప్పవచ్చు. సాధారణ శరీర ఉష్ణోగ్రత 97.5°F నుంచి 98.9°F (36.4°C నుండి 37.2°C) మధ్య ఉంటుంది. ఐతే ఈ శరీర ఉష్ణోగ్రత రోజంతా మారవచ్చు, ఉదయం తక్కువగానూ, సాయంత్రం ఎక్కువగానూ ఉంటుంది.
 
అసలు జ్వరం లక్షణాలు ఎలా వుంటాయో చూద్దాము. శరీరం బాగా వెచ్చగా, చలిగా లేదా వణుకుతున్నట్లు అనిపిస్తుంది. మీకు సంబంధం లేకుండానే శరీరం వణుకుతున్నట్లు అనిపిస్తుంది. జ్వరం తగ్గేందుకు ముఖ్యంగా మంచినీరు పుష్కలంగా త్రాగాలి. మద్యం, టీ, కాఫీని దూరం పెట్టాలి. శరీర వేడి తగ్గేదుకు చర్మాన్ని గోరువెచ్చని నీటితో స్పాంజ్ చేయాలి. పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలి. ఇన్ని చేసినా జ్వరం అదుపులోకి రానట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Uncle: కుమార్తెను వేధించాడు.. అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన మామ..

Jagan: జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలి: జగన్ పిలుపు

సింధు జలాలను నిలిపివేసిన భారత్.. పాకిస్థాన్‌లో ఎండిపోతున్న డ్యామ్‌లు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

తర్వాతి కథనం
Show comments