తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ

సిహెచ్
శనివారం, 5 జులై 2025 (13:10 IST)
"ఓం నమోః నారాయణాయ, ఓం నమోః భగవతే వాసుదేవాయ" అనే రెండు మంత్రాలు చదువుకుంటూ పూజ ప్రారంభించాలి. బియ్యం పిండితో ప్రమిద చేసి అందులో 5 వత్తులతో దీపారాధన చేయాలి. ఐతే తులసి దళాలు లేకుండా విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించకూడదు. కనుక వాటిని సిద్ధం చేసుకోవాలి. ఐతే ఏకాదశి రోజు తులసి ఆకులు మాత్రం పొరపాటున కోయకూడదు. కాబట్టి ముందు రోజునే కోసి సిద్ధం చేసుకోవాలి. స్వామికి నైవేద్యంగా బెల్లం, పప్పు, ఎండు ద్రాక్ష, అరటితో పాటు బెల్లం పాయసంలో పచ్చ కర్పూరం కలిపి నైవేద్యంగా సమర్పించాలి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. 
 
ఏకాదశి వ్రతం పాటించేటప్పుడు పొరపాటున కూడా ఆహారంలో ముల్లంగి, బెండకాయ, ఆకుకూరలు, కాయధాన్యాలు, వెల్లుల్లి-ఉల్లిపాయలు మొదలైన వాటిని వాడరాదని పురాణ కథనం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tiger: తూర్పు గోదావరి జిల్లాలో మూడు ఆవులను చంపేసిన పులి.. ప్రజల్లో భయం

మైనర్ బాలిక దాలిస్తే ఇంట్లోనే గర్భస్రావం చేసిన తల్లిదండ్రులు

నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే : అంబటి సతీమణి పిటిషన్‌పై హైకోర్టు కామెంట్స్

ఆవుపై అత్యాచారం.. వీడియో వైరల్... స్థానికుల విధ్వంసం

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

తర్వాతి కథనం
Show comments