Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌ల్ల‌య్య కుటుంబానికి టీడీపీ రూ.25లక్షల భారీ ఆర్థిక సాయం

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (14:59 IST)
టీడీపీ కార్య‌క‌ర్త జ‌ల్ల‌య్య కుటుంబానికి టీడీపీ భారీ ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించింది. ప‌ల్నాడు జిల్లా జంగ‌మ‌హేశ్వ‌ర‌పాడులో ప్ర‌త్య‌ర్థుల దాడిలో టీడీపీ కార్య‌క‌ర్త జ‌ల్ల‌య్య మృతి చెందిన సంగతి తెలిసిందే. 
 
కాగా పోస్టుమార్టం త‌ర్వాత‌ జ‌ల్ల‌య్య మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించే విష‌యంలో హైడ్రామా నెల‌కొంది. మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు కాకుండా వారి బంధువుల‌కు అప్ప‌గించేందుకు పోలీసులు య‌త్నిస్తున్నార‌న్న దిశ‌గా వార్త‌లు వినిపిస్తున్నాయి.
 
జ‌ల్ల‌య్య కుటుంంబానికి పార్టీ త‌ర‌ఫున‌ రూ.25 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందించ‌నున్న‌ట్లు టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు ప్ర‌క‌టించారు. 
 
అదే స‌మ‌యంలో జ‌ల్ల‌య్య‌ను హ‌త్య చేసిన నిందితుల‌ను త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాల‌ని పుల్లారావు డిమాండ్ చేశారు. జ‌ల్ల‌య్య కుటుంబానికి ప్రభుత్వం త‌ర‌ఫున కూడా సాయం అందించాల‌ని ఆయ‌న కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

Sundeep Kishan: శివ మల్లాల నిర్మాణంలో సందీప్‌కిషన్‌ క్లాప్‌తో ప్రారంభమైన హ్రీం

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments