Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారనీ అక్కను, అమ్మను హత్య చేయించిన యువతి (Video)

ఠాగూర్
శనివారం, 8 మార్చి 2025 (16:20 IST)
కొందరు యువతీ యువకులు వివాహేతర సంబంధాలు కొనసాగించేందు ఎంతకైనా తెగిస్తున్నారు. తమ అక్రమ బంధానికి ఎవరైనా అడ్డొస్తున్నారంటే వారిని హతమార్చేందుకు సైతం ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. తాజాగా తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నారని అక్కను, అమ్మను తన ప్రియుడుతో కలిసి ఓ యువతి హత్య చేయించింది. 
 
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తోందని అక్క, అమ్మను ప్రియుడితో కలిసి చంపి మృతదేహాన్ని మురికి నీటి సంపులో పడేసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని నార్త్ లాలాగూడలో జరిగింది. 
 
ఈ ప్రాంతానికి చెందిన సుశీలకు నలుగురు సంతానం. రెండో కుమార్తె లక్ష్మీకి అరవింద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. వీరి సంబంధం గురించి తెలుసుకున్న తల్లి సుశీలను, అక్క జ్ఞానేశ్వరిని హత్యం చేసి మురికినీటి సంపులో యువతి ప్రియుడు పడేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నీటి సంపులో ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments