మైనర్ బాలికపై వేద పాఠశాల ఉపాధ్యాయుడు అత్యాచారం

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (12:53 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ వేద పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని వాషీమ్‌లో జరిగింది. వేద పాఠాలు బోధించే ఉపాధ్యాయుడే ఈ పాడుపనికి పాల్పడటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని శ్రీ నరసింగ్ సరస్వతి స్వామి మహారాజ్ వేదపాఠశాలలో 12 యేళ్ళ బాలిక చదువుతోంది. ఈ బాలికను తన ఇంటికి పిలిచిన ఉపాధ్యాయుడు.. కాళ్లు నొప్పులుగా ఉన్నాయని.. కాస్త నొక్కాలని చెప్పాడు. దీంతో ఆ బాలిక కాళ్లు నొక్కడం ప్రారంభించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ బాలికపై ఉపాధ్యాయుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
దీంతో బోరున విలపిస్తూ ఇంటికి వచ్చిన ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... కామాంధ ఉపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments