Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై వేద పాఠశాల ఉపాధ్యాయుడు అత్యాచారం

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (12:53 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ వేద పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని వాషీమ్‌లో జరిగింది. వేద పాఠాలు బోధించే ఉపాధ్యాయుడే ఈ పాడుపనికి పాల్పడటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని శ్రీ నరసింగ్ సరస్వతి స్వామి మహారాజ్ వేదపాఠశాలలో 12 యేళ్ళ బాలిక చదువుతోంది. ఈ బాలికను తన ఇంటికి పిలిచిన ఉపాధ్యాయుడు.. కాళ్లు నొప్పులుగా ఉన్నాయని.. కాస్త నొక్కాలని చెప్పాడు. దీంతో ఆ బాలిక కాళ్లు నొక్కడం ప్రారంభించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ బాలికపై ఉపాధ్యాయుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
దీంతో బోరున విలపిస్తూ ఇంటికి వచ్చిన ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... కామాంధ ఉపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments