Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు కొడుకుల తలలు నరికిన తల్లి.. ఎందుకంటే?

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (13:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ కన్నతల్లి తన ఇద్దరు బిడ్డలనే హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులను ఘటనా స్థానంలో చేరుకునేసరికి ఆ చిన్నారుల తల, మొండెంలను వేరు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ఘాజీ‌పూర్ జిల్లాలోని హమీర్ పూర్‌ బిజార్ అనే గ్రామంలో అజిత్ యాదవ్, నీతు యాదవ్ దంపతులకు ముగ్గురు పిల్లలు. కుమార్తెలు పారీకి 9 యేళ్లు. కుమారులైన హ్యాపీ (60), హార్డిర్ (10 నెలలు) చిన్నవాళ్లు. అయితే, ఆజిత్ యాదవ్ జమ్మూలో సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. 
 
శుక్రవారం రాత్రి పిల్లలో కలిసి నిద్రించడానికి నీతు యాదవ్ తన గదిలోకి వెళ్లింది. అక్కడే ఉన్న చిన్నారులపై కత్తితో దాడి చేసింది. కుమారుల ఇద్దరి తలలు నరికేయగా, కుమార్తె పారీ ప్రాణాలతో బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నీతు యాదవ్‌కు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద జరిపిన విచారణలో నేరాన్ని అంగీకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments