Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారం... పొరుగింటి మహిళ ఫిర్యాదు

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (20:12 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహాత్ జిల్లాలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. ఐదేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారం చేసినట్టు సమాచారం. తన కుమార్తెను ఏడేళ్ల బాలుడు అత్యాచారం చేసినట్టు పొరుగింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పిల్లలిద్దరికీ వైద్య పరీక్షలు చేయించగా, అత్యాచారం జరిగినట్టు తేలింది. దీంతో బాలుడిపై ఐపీసీ 376తో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
మహిళ ఇచ్చిన ఫిర్యాదులో... ఆదివారం రాత్రి తన బిడ్డ ఆడుకునేందుకు బయటకు వెళ్లిన సందర్భంలో ఈ దారుణం జరిగిందని, ఈ ఘటనపై బాలిక తల్లి అక్బర్ పూర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పిల్లలిద్దరికీ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో అత్యాచారం జరిగినట్టు తేలడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
అయితే, ఐపీసీలోని సెక్షన్ 82 ప్రకరాం ఏడేళ్ళలోపు చిన్నారులు చేసే ఏ చర్యను అయినా నేరంగా పరిగణించరాదు. దీంతో ఈ కేసు విషయంలో పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని అక్బర్ పూర్ పోలీసులు వెల్లడించారు. కేసులో న్యాయ నిపుణుల సూచనల మేరకు ముందుకెళతామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

మావయ్య కోసం.. కాలినడకన తిరుమలకు హీరో సాయి ధరమ్ తేజ్! (Video)

పదకొండు మంది జీవితాల కథే కమిటీ కుర్రోళ్లు చిత్రం : నిహారిక కొణిదెల

ఇకపై అలాంటి సినిమాలు చేయను.. రామ్ గోపాల్ వర్మ

ప్రతిభావంతులను ప్రోత్సహించటమే యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం : రామ్ గోపాల్ వర్మ

కన్నప్ప’ని ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే తీశాం : డా.మోహన్ బాబు

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

నోరూరించే చాక్లెట్స్, తింటే 5 రకాల ఆరోగ్య సమస్యలు, ఏంటవి?

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments