Webdunia - Bharat's app for daily news and videos

Install App

రండి మేడం మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి దిగబెడతాం అని చెప్పి అత్యాచారం

ఐవీఆర్
మంగళవారం, 21 జనవరి 2025 (18:26 IST)
బెంగళూరులో తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు ఎదురుచూస్తున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి ఓ మహిళపై ఆమెతో కలిసి ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. ఈ సంఘటన బెంగళూరులోని ఎస్.జె పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితులను శరవణ, గణేష్‌గా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.
 
యలహంక ప్రాంతంలోని తన సోదరుడి ఇంటికి వెళ్లాలని బాధితురాలు రాత్రి 11:30 గంటల ప్రాంతంలో KR మార్కెట్ బస్ స్టేషన్ సమీపంలో ఎదురుచూస్తోంది. అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను చూసి తమ వాహనాన్ని ఆపారు. ఎక్కడికెళ్లాలని ప్రశ్నించి... రండి మేడమ్ మేం కూడా అటే వెళ్తున్నాం, మిమ్మల్ని అక్కడ దిగబెడతాం అంటూ ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
 
బాధితురాలు వద్ద ఉన్న డబ్బు, సెల్ ఫోన్, నగలను కూడా దోచుకుని ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఐతే పోలీసులు జల్లెడపట్టి నిందితులను అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం