Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (08:36 IST)
ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య చేసుకుంది. మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయి తన తండ్రితో కలిసి ఉంటున్న స్వేచ్ఛ బలవన్మరణానికి పాల్పడింది. గత కొంతకాలంగా పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో తన కుమార్తెకు విభేదాలు ఉన్నాయని, ఆయన కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని స్వేచ్ఛ తండ్రి ఆరోపిస్తున్నారు. 
 
భర్తతో విడిపోయిన తర్వాత పూర్ణచంద్రరావుతో కలిసివుంటున్న తన కుమార్తె.. కొన్ని రోజుల క్రితం కూడా అతనితో కలిసి ఉండలేనని తనతో చెప్పిందన్నారు. తన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పడం వల్లే పూర్ణచంద్రరావుతో తన కుమార్తె సహజీవనం చేస్తుందని చెప్పింది. 
 
అయితే, పెళ్లి చేసుకోవాలని పలుమార్లు ఒత్తిడి చేసినా పూర్ణ చంద్రరావు కాలయాపన చేస్తూ వచ్చాడని ఈ విషయంలోనే తన కుమార్తె తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుందని తెలిపారు. తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని యాంకర్ స్వేచ్ఛ తండ్రి డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments