Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వచ్ఛమైన నీటి చెరువు గట్టుపైకి వెళ్లారు, ముగ్గురు యువతులు దూకేశారా? పడిపోయారా?

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (18:07 IST)
స్వచ్ఛమైన నీటితో కూడిన చెరువ గట్టుకు వెళ్లారు ముగ్గురు యువతులు. ఐతే ఏం జరిగిందో ఏమో కానీ ముగ్గురూ కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్వచ్చంగా తొణికసలాడుతున్న నీటిలో యువతుల మృతదేహాలను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

 
ఈ ఘటన జగిత్యాల జిల్లాలో ధర్మసముద్రం చెరువు వద్ద చోటుచేసుకుంది. కాగా మృతి చెందినవారు దేవి, మల్లిక, వందనగా గుర్తించారు. మొదటి ఇద్దరికీ వివాహాలు కాదా వందన అవివాహిత. ఐతే వీరు ముగ్గురూ కలిసి ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారన్నది మిస్టరీగా మారింది.

 
మానసికంగా బలహీనంగా వున్నవారు ఎత్తయిన కట్టడాల పైకి ఎక్కినా, అలాగే ఇలాంటి నీటి చెరువుల వద్దకు వెళ్లినా కళ్లు తిరిగి పడిపోయే ఆస్కారం వుందని చెపుతున్నారు నిపుణులు. ఇలాంటి దారుణమేదైనా జరిగిందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara 2: కాంతారా 2కి అన్నీ కలిసొస్తున్నాయ్.. వార్ 2తో పోటీ

పోటీపడుతున్న టాలీవుడ్ హీరోలు.. ఎందుకో తెలుసా?

'కోర్టు'తో కొత్త జీవితం మొదలైంది : నటుడు శివాజీ

Balakrishna : అఖండ 2లో శివుడు గెటప్ వేసిన నందమూరి బాలక్రిష్ణ - తాజా అప్ డేట్

బెట్టింగుల యాప్‌ల వల్ల బాగుపడిన చరిత్ర లేదు.. ప్లీజ్ వాటి జోలికెళ్లొద్దు : సంపూర్ణేష్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments