Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదుపు తప్పిన మినీ బస్సు లోయలో పడి 11 మంది మృతి

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (17:50 IST)
అదుపు తప్పిన మినీ బస్సు లోయలో పడి 11 మంది మృతి చెందారు. ఈ దారుణమైన ఘటన జమ్మూ కశ్మీర్‌‌లో చోటుచేసుకుంది. ధాత్రి నుంచి దోడాకు వెళ్తున్న ఈ బస్సు అదుపు తప్పడంతో లోయలో పడిపోయింది. 
 
ఈ ఘటనలో చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ప్రధానమంత్రి మోదీ. అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల సాయం అందించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments