Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదుపు తప్పిన మినీ బస్సు లోయలో పడి 11 మంది మృతి

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (17:50 IST)
అదుపు తప్పిన మినీ బస్సు లోయలో పడి 11 మంది మృతి చెందారు. ఈ దారుణమైన ఘటన జమ్మూ కశ్మీర్‌‌లో చోటుచేసుకుంది. ధాత్రి నుంచి దోడాకు వెళ్తున్న ఈ బస్సు అదుపు తప్పడంతో లోయలో పడిపోయింది. 
 
ఈ ఘటనలో చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ప్రధానమంత్రి మోదీ. అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల సాయం అందించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments