అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (14:16 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో నేరాలు ఘోరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, మహిళపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లా మసాయిపేట మండలంలో మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాక్షిగా ఈ దారుణం జరిగింది. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
మెదక్ జిల్లా మసాయి పేట మండలం రామంతాపూర్లో మతిస్థిమితం లేని మహిళపై అంబేద్కర్ విగ్రహ వెనుక గద్దెపై దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. తప్పిపోయిన వేరే మహిళ కోసం రామంతపూర్ స్టేజి వద్ద హంస దాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు చూస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముగ్గురుని అదుపులోకి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, బాధితురాలు మతి స్థిమితం లేకపోవడంతో తన వివరాలను వివరాలు చెప్పలేకపోవడంతో.. మహిళను భరోసా సెంటర్‌కు పోలీసుల తరలించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం