Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (14:16 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో నేరాలు ఘోరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, మహిళపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లా మసాయిపేట మండలంలో మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాక్షిగా ఈ దారుణం జరిగింది. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
మెదక్ జిల్లా మసాయి పేట మండలం రామంతాపూర్లో మతిస్థిమితం లేని మహిళపై అంబేద్కర్ విగ్రహ వెనుక గద్దెపై దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. తప్పిపోయిన వేరే మహిళ కోసం రామంతపూర్ స్టేజి వద్ద హంస దాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు చూస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముగ్గురుని అదుపులోకి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, బాధితురాలు మతి స్థిమితం లేకపోవడంతో తన వివరాలను వివరాలు చెప్పలేకపోవడంతో.. మహిళను భరోసా సెంటర్‌కు పోలీసుల తరలించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం