Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (14:16 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో నేరాలు ఘోరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, మహిళపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లా మసాయిపేట మండలంలో మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాక్షిగా ఈ దారుణం జరిగింది. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
మెదక్ జిల్లా మసాయి పేట మండలం రామంతాపూర్లో మతిస్థిమితం లేని మహిళపై అంబేద్కర్ విగ్రహ వెనుక గద్దెపై దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. తప్పిపోయిన వేరే మహిళ కోసం రామంతపూర్ స్టేజి వద్ద హంస దాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు చూస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముగ్గురుని అదుపులోకి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, బాధితురాలు మతి స్థిమితం లేకపోవడంతో తన వివరాలను వివరాలు చెప్పలేకపోవడంతో.. మహిళను భరోసా సెంటర్‌కు పోలీసుల తరలించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం