Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (14:16 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో నేరాలు ఘోరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, మహిళపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లా మసాయిపేట మండలంలో మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాక్షిగా ఈ దారుణం జరిగింది. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
మెదక్ జిల్లా మసాయి పేట మండలం రామంతాపూర్లో మతిస్థిమితం లేని మహిళపై అంబేద్కర్ విగ్రహ వెనుక గద్దెపై దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. తప్పిపోయిన వేరే మహిళ కోసం రామంతపూర్ స్టేజి వద్ద హంస దాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు చూస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముగ్గురుని అదుపులోకి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, బాధితురాలు మతి స్థిమితం లేకపోవడంతో తన వివరాలను వివరాలు చెప్పలేకపోవడంతో.. మహిళను భరోసా సెంటర్‌కు పోలీసుల తరలించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం