Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్ రేప్ చేసి లక్ష రూపాయలు చేతుల్లో పెట్టారు

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (20:18 IST)
ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఐదుగురు కామాంధులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేసారు. అనంతరం పంచాయతీ పెట్టి బాధితురాలి కుటుంబానికి లక్ష రూపాయలు చేతుల్లో పెట్టి విషయాన్ని బయటకు రానీయవద్దంటూ హెచ్చరించారు.

 
పూర్తి వివరాలు చూస్తే... ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జూలై 9న జరిగింది. జరిగిన దారుణాన్ని బయటకు తెలియకుండా వుండేందుకు బాధితురాలి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జష్పూర్ ఏఎస్పీ ప్రతిభా పాండే తెలిపారు.

 
విషయం బయటకు రావడంతో పోలీసులు కుటుంబీకుల వద్దకు వెళ్లారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. నిందితులందరినీ కస్టడీలో తీసుకున్నామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందని ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం