Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్ రేప్ చేసి లక్ష రూపాయలు చేతుల్లో పెట్టారు

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (20:18 IST)
ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఐదుగురు కామాంధులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేసారు. అనంతరం పంచాయతీ పెట్టి బాధితురాలి కుటుంబానికి లక్ష రూపాయలు చేతుల్లో పెట్టి విషయాన్ని బయటకు రానీయవద్దంటూ హెచ్చరించారు.

 
పూర్తి వివరాలు చూస్తే... ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జూలై 9న జరిగింది. జరిగిన దారుణాన్ని బయటకు తెలియకుండా వుండేందుకు బాధితురాలి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జష్పూర్ ఏఎస్పీ ప్రతిభా పాండే తెలిపారు.

 
విషయం బయటకు రావడంతో పోలీసులు కుటుంబీకుల వద్దకు వెళ్లారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. నిందితులందరినీ కస్టడీలో తీసుకున్నామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందని ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం