Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా నాయకుడు దారుణ హత్య: కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (11:19 IST)
గుంటూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రయ్యను గుర్తు తెలియని దుండగలు అత్యంత దారుణంగా హతమార్చారు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్ల వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చంద్రయ్యపై దాడి చేసారు. కర్రలు రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు.

 
చంద్రయ్య గుంటూరు జిల్లా మాచర్ల తెదేపా ఇంచార్జి జూలకంటి బ్రహ్మరెడ్డికి అనుచరుడిగా వున్నారు. చంద్రయ్య హత్యకు రాజకీయ కారణాలా లేదంటే వ్యక్తిగత కక్షలా అనేది తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments