తెదేపా నాయకుడు దారుణ హత్య: కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (11:19 IST)
గుంటూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రయ్యను గుర్తు తెలియని దుండగలు అత్యంత దారుణంగా హతమార్చారు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్ల వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చంద్రయ్యపై దాడి చేసారు. కర్రలు రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు.

 
చంద్రయ్య గుంటూరు జిల్లా మాచర్ల తెదేపా ఇంచార్జి జూలకంటి బ్రహ్మరెడ్డికి అనుచరుడిగా వున్నారు. చంద్రయ్య హత్యకు రాజకీయ కారణాలా లేదంటే వ్యక్తిగత కక్షలా అనేది తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments