నా కుమార్తె జీవితాన్ని ఎందుకురా నాశనం చేశావన్న తండ్రి... బండరాయి...

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (13:04 IST)
తన కుమార్తె జీవితాన్ని నాశనం ఒక యువకుడు నాశనం చేశాడు. పేరు దరశథ్. ఆ తర్వాత అతని ఫోనును ట్రాప్ చేసిన బాలికతండ్రి. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో జరిగింది. ఇటీవల ఈ జిల్లాలో ఓ పరువు హత్య జరిగింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 
 
తన కుమార్తెతోనే దశరథ్‌కు కాల్ చేసిన బాలిక తండ్రి గోపాల్ అనే వ్యక్తి ట్రాప్ చేశాడు. నా కుమార్తె జీవితం ఎందుకు నాశనం చేశావంటూ దశరథ్‌తో తీవ్ర వాగ్వాదానికి బాలిక తండ్రిదిగాడు. దీంతో ఆగ్రహంతో బండరాయితో మోది దశరథ్‌ని గోపాల్ హత్యచేశాడు. 
 
ఆ తర్వాత పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టే ప్రయత్నంచేశాడు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో ముక్కలు ముక్కలుగా నరిక చంపేశాడు. ఈదుల తండా శివారులో ఉన్న గుట్టల్లో అవయవాలను పడేసిన బాలిక తండ్రి ఇంటికి వచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments