Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కుమార్తె జీవితాన్ని ఎందుకురా నాశనం చేశావన్న తండ్రి... బండరాయి...

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (13:04 IST)
తన కుమార్తె జీవితాన్ని నాశనం ఒక యువకుడు నాశనం చేశాడు. పేరు దరశథ్. ఆ తర్వాత అతని ఫోనును ట్రాప్ చేసిన బాలికతండ్రి. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో జరిగింది. ఇటీవల ఈ జిల్లాలో ఓ పరువు హత్య జరిగింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 
 
తన కుమార్తెతోనే దశరథ్‌కు కాల్ చేసిన బాలిక తండ్రి గోపాల్ అనే వ్యక్తి ట్రాప్ చేశాడు. నా కుమార్తె జీవితం ఎందుకు నాశనం చేశావంటూ దశరథ్‌తో తీవ్ర వాగ్వాదానికి బాలిక తండ్రిదిగాడు. దీంతో ఆగ్రహంతో బండరాయితో మోది దశరథ్‌ని గోపాల్ హత్యచేశాడు. 
 
ఆ తర్వాత పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టే ప్రయత్నంచేశాడు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో ముక్కలు ముక్కలుగా నరిక చంపేశాడు. ఈదుల తండా శివారులో ఉన్న గుట్టల్లో అవయవాలను పడేసిన బాలిక తండ్రి ఇంటికి వచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments