Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు పిల్లల్ని స్టీలు డ్రమ్ములో దించి తాళం వేసిన తల్లి.. ఆపై ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (13:03 IST)
భార్యాభర్తల మధ్య గొడవలు నలుగురు పిల్లలతో పాటు భార్య ప్రాణాలు కూడా పోయాయి. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మెర్‌ జిల్లాలో జరిగింది. భర్తపై ఉన్న కోపంతో నలుగురు పిల్లలను కన్నతల్లి ఓ స్టీలు డ్రమ్ములో దించి తాళం వేసింది. దీంతో వారికి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ మహిళ కూడా ఆత్మహత్య చేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మెర్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
ఈ జిల్లాకు చెందిన 27 యేళ్ల వ్యక్తి మైనింగ్ కార్మికుడిగా పని చేస్తుండగా, ఈయనకు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో విరక్తి చెందిన వివాహిత నలుగురు పిల్లలను చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఐద మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడివుంటుందని స్థానికులతో పాటు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments