Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు పిల్లల్ని స్టీలు డ్రమ్ములో దించి తాళం వేసిన తల్లి.. ఆపై ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (13:03 IST)
భార్యాభర్తల మధ్య గొడవలు నలుగురు పిల్లలతో పాటు భార్య ప్రాణాలు కూడా పోయాయి. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మెర్‌ జిల్లాలో జరిగింది. భర్తపై ఉన్న కోపంతో నలుగురు పిల్లలను కన్నతల్లి ఓ స్టీలు డ్రమ్ములో దించి తాళం వేసింది. దీంతో వారికి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ మహిళ కూడా ఆత్మహత్య చేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మెర్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
ఈ జిల్లాకు చెందిన 27 యేళ్ల వ్యక్తి మైనింగ్ కార్మికుడిగా పని చేస్తుండగా, ఈయనకు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో విరక్తి చెందిన వివాహిత నలుగురు పిల్లలను చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఐద మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడివుంటుందని స్థానికులతో పాటు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments