Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూసాపేట మెట్రో స్టేషన్‌లో రైలు కింద దూకిన వ్యక్తి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (13:42 IST)
హైదరాబాద్ నగరంలోని మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి మెట్రో ట్రైన్‌‍ కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు వ్యక్తి టిక్కెట్ లేకుండా మెట్రో స్టేషన్ నుంచి ఫ్లాట్‌పాంపైకి వెళ్లి మెట్రో టైన్‌ వస్తుండగా దూకేశాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటనపై మూసాపేట్ స్టేషన్ కంట్రోలర్ పులెందర్ రెడ్డి పోలీసులు ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాల కోసం పోలీసుల ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments