Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూవింగ్ కారులో దళిత బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (08:57 IST)
పాటియాలాలో ఓ దళిత మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తమ గ్రామంలో పెళ్లి ఊరేగింపు వేడుకను చూస్తున్న ఓ మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత కారులోనే ఆ బాలికను చెరబట్టి అత్యాచారం చేశారు. ఈ దారుణం పాటియాలాకు సమీపంలోని బల్బేడా గ్రామంలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పెళ్లి వేడుకల్లో భాగంగా, జాగో సంప్రదాయ ఊరేగింపును తిలకిస్తున్న బాలికను ఇద్దరు వ్యక్తులు బలంవంతంగా కారులు ఎక్కించుకుని, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. దీనిపై ఐపీసీ, ఫోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. 
 
ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిందితులిద్దరూ అదే గ్రామానికి చెందిన 30 యేళ్ళ వ్యక్తులు. వీరిద్దరికీ వివాహమై భార్యలు ఉన్నారు. వీరిని పాటియాలా కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. బాలికను వైద్య పరీక్షల కోసం పాటియాలాలోని రాజేంద్ర హాస్పిటల్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments