Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూవింగ్ కారులో దళిత బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (08:57 IST)
పాటియాలాలో ఓ దళిత మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తమ గ్రామంలో పెళ్లి ఊరేగింపు వేడుకను చూస్తున్న ఓ మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత కారులోనే ఆ బాలికను చెరబట్టి అత్యాచారం చేశారు. ఈ దారుణం పాటియాలాకు సమీపంలోని బల్బేడా గ్రామంలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పెళ్లి వేడుకల్లో భాగంగా, జాగో సంప్రదాయ ఊరేగింపును తిలకిస్తున్న బాలికను ఇద్దరు వ్యక్తులు బలంవంతంగా కారులు ఎక్కించుకుని, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. దీనిపై ఐపీసీ, ఫోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. 
 
ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిందితులిద్దరూ అదే గ్రామానికి చెందిన 30 యేళ్ళ వ్యక్తులు. వీరిద్దరికీ వివాహమై భార్యలు ఉన్నారు. వీరిని పాటియాలా కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. బాలికను వైద్య పరీక్షల కోసం పాటియాలాలోని రాజేంద్ర హాస్పిటల్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ నుంచి మాళవిక మోహనన్ పోస్టర్ రిలీజ్

మెల్లకన్ను యువకుడు ప్రేమలో పడితే ఎలా వుంటుందనే కాన్సెప్ట్ తో శ్రీ చిదంబరం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments