Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూవింగ్ కారులో దళిత బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (08:57 IST)
పాటియాలాలో ఓ దళిత మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తమ గ్రామంలో పెళ్లి ఊరేగింపు వేడుకను చూస్తున్న ఓ మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత కారులోనే ఆ బాలికను చెరబట్టి అత్యాచారం చేశారు. ఈ దారుణం పాటియాలాకు సమీపంలోని బల్బేడా గ్రామంలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పెళ్లి వేడుకల్లో భాగంగా, జాగో సంప్రదాయ ఊరేగింపును తిలకిస్తున్న బాలికను ఇద్దరు వ్యక్తులు బలంవంతంగా కారులు ఎక్కించుకుని, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. దీనిపై ఐపీసీ, ఫోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. 
 
ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిందితులిద్దరూ అదే గ్రామానికి చెందిన 30 యేళ్ళ వ్యక్తులు. వీరిద్దరికీ వివాహమై భార్యలు ఉన్నారు. వీరిని పాటియాలా కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. బాలికను వైద్య పరీక్షల కోసం పాటియాలాలోని రాజేంద్ర హాస్పిటల్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments