Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి కళ్ళెదుటే బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (12:31 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్నతల్లి కళ్లెదుటే బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఒంటరిగా నడిచివెళుతున్న తల్లీ కుమార్తెపై కామాంధులు దాడి చేశారు. తొలుత తల్లిపై దాడి చేసి.. ఆ తర్వాత ఆమె ముందే అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని డుంకా జిల్లాలోని బాధితురాలు తన తల్లితో కలిసి ఉంటుంది. ఆదివారం రాత్రి ఫంక్షన్ కోసం వారిద్దరూ డియోఘర్‌కు వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా, మధుపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 
 
ఐదుగురు దుండగులు రెండు బైకులపై మీద తల్లీ కుమార్తెను వెంబడించారు. వారితో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే బాలికను బలవంతం చేసి పక్కను లాక్కెళ్లారు. అక్కడ ఆమె ప్రతఘటించినప్పటికీ మైనర్‌బై దాడి చేశారు. ఆమెను బలవంతంగా ఐదుగురు నిందితులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తల్లి కళ్ల ఎదుటే బాలిక అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు సోమవారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఓ నిందితుడుని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments