Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి కళ్ళెదుటే బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (12:31 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్నతల్లి కళ్లెదుటే బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఒంటరిగా నడిచివెళుతున్న తల్లీ కుమార్తెపై కామాంధులు దాడి చేశారు. తొలుత తల్లిపై దాడి చేసి.. ఆ తర్వాత ఆమె ముందే అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని డుంకా జిల్లాలోని బాధితురాలు తన తల్లితో కలిసి ఉంటుంది. ఆదివారం రాత్రి ఫంక్షన్ కోసం వారిద్దరూ డియోఘర్‌కు వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా, మధుపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 
 
ఐదుగురు దుండగులు రెండు బైకులపై మీద తల్లీ కుమార్తెను వెంబడించారు. వారితో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే బాలికను బలవంతం చేసి పక్కను లాక్కెళ్లారు. అక్కడ ఆమె ప్రతఘటించినప్పటికీ మైనర్‌బై దాడి చేశారు. ఆమెను బలవంతంగా ఐదుగురు నిందితులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తల్లి కళ్ల ఎదుటే బాలిక అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు సోమవారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఓ నిందితుడుని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments