భార్య కాపురానికి రాలేదన పోలీస్ స్టేషన్ ఎదుట భర్త ఆత్మహత్యాయత్నం

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (14:21 IST)
తనపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను పలుమార్లు బ్రతిమిలాడి కాపురానికి రావాలంటూ కోరినప్పటికీ ఆమె రాకపోవడంతో విరక్తి చెందిన భర్త... తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడకు చెందిన మణికంఠ అనే వ్యక్తి దుర్గ అనే మహిళతో వివాహం జరిగింది. కానీ, కొంతకాలంగా ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో భర్తపై అలిగిన భార్య పుట్టింటింకి వెళ్లిపోయింది. 
 
ఆ తర్వాత పలుమార్లు అత్తారింటికి వెళ్లిన మణికంఠ... భార్యను కాపురానికి రావాలని కోరాడు. ఆమె మాత్రం భర్త మాటను పెడచెవిన పెట్టి, పుట్టింటిలోనే ఉండిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన మణికంఠ చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీన్ని చూసిన పోలీసులు... వెంటనే మణికంఠను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుజరాత్ బ్రాండ్ కాన్‌ప్లెక్స్ సినిమాస్ ప్రారంభించిన స్పీకర్, సిద్దు జొన్నలగడ్డ

Pawan: డల్లాస్ లో ఓజీ 25 అడుగుల కటౌట్ - నైజాంలో పుష్ప 2: ది రూల్ ను క్రాస్ చేస్తుందా....

హారర్ కాన్సెప్ట్‌లో ప్రేమ కథ గా ఓ.. చెలియా టీజర్ ను ఆవిష్కరించిన శ్రీకాంత్

Chakri: సింగర్ జుబీన్ గార్గ్‌కు హీరోయిన్ భైరవి అర్ద్య డేకా ఘన నివాళి

Anil Ravipudi: ఐదుగురు కుర్రాళ్లు భూతానికి, ప్రేతానికి చిక్కితే ఏమయింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments