Webdunia - Bharat's app for daily news and videos

Install App

దండుపాళ్యం సినిమా చూసి అచ్చం అలాగే హత్య చేసానన్న నేరస్థుడు

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (21:33 IST)
దండుపాళ్యం సినిమా చూసి రెచ్చిపోయి దారుణ హత్యకు పాల్పడ్డ నేరస్థుడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లాలోని కదిరిలో గతేడాది నవంబర్‌ 11న ఉపాధ్యాయురాలు ఉషారాణి హత్యకు గురైంది. ఈ కేసులో దాదాపు 5 వేల మందిని విచారించిన పోలీసులు చివరకు కదిరికి చెందిన షఫీవుల్లా హత్యకు పాల్పడ్డాడని తేల్చింది.

 
దండుపాళ్యం సినిమా చూసి షఫీ ఈ నేరానికి పాల్పడ్డాడని, ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా చిత్ర యూనిట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ సూపరింటెండెంట్ ఫకీరప్ప తెలిపారు. నిందితుల నుంచి 58 తులాల బంగారం, రూ. 97 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

 
నేరస్థుడి కోసం ఐదు రాష్ట్రాల్లో 8 ప్రత్యేక బృందాలను వెతకడానికి ప్రారంభించారు. కేసును ఛేదించేందుకు లక్షకు పైగా ఫోన్‌ కాల్స్‌ను పరిశీలించామని, 5000 మంది అనుమానితులను విచారించామని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments