Webdunia - Bharat's app for daily news and videos

Install App

దండుపాళ్యం సినిమా చూసి అచ్చం అలాగే హత్య చేసానన్న నేరస్థుడు

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (21:33 IST)
దండుపాళ్యం సినిమా చూసి రెచ్చిపోయి దారుణ హత్యకు పాల్పడ్డ నేరస్థుడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లాలోని కదిరిలో గతేడాది నవంబర్‌ 11న ఉపాధ్యాయురాలు ఉషారాణి హత్యకు గురైంది. ఈ కేసులో దాదాపు 5 వేల మందిని విచారించిన పోలీసులు చివరకు కదిరికి చెందిన షఫీవుల్లా హత్యకు పాల్పడ్డాడని తేల్చింది.

 
దండుపాళ్యం సినిమా చూసి షఫీ ఈ నేరానికి పాల్పడ్డాడని, ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా చిత్ర యూనిట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ సూపరింటెండెంట్ ఫకీరప్ప తెలిపారు. నిందితుల నుంచి 58 తులాల బంగారం, రూ. 97 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

 
నేరస్థుడి కోసం ఐదు రాష్ట్రాల్లో 8 ప్రత్యేక బృందాలను వెతకడానికి ప్రారంభించారు. కేసును ఛేదించేందుకు లక్షకు పైగా ఫోన్‌ కాల్స్‌ను పరిశీలించామని, 5000 మంది అనుమానితులను విచారించామని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments