Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన కాలేజీ పూర్వవిద్యార్థి

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (16:46 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో దారుణం జరిగింది. తన మార్కుల జాబితా ఇవ్వలేదన్న కోపంతో కాలేజీ ప్రిన్సిపాల్‌పై ఓ పూర్వ విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలిను పరిశీలిస్తే.. 
 
ఇండోర్ జిల్లా సిమ్రోల్‌లోని బీఎంబీ ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా విముక్త శర్మ (54) సోమవారం కళాశాల ముగిసిన తర్వాత ఆవరణలో బిల్వపత్రి ఆకులను తెంపుతూ కనిపించింది. అదే కాలేజీలో గత యేడాది చదువుకున్న ఓ అశుతోష్ శ్రీవాత్సవ (24) అనే విద్యార్థి పెట్రోల్ బాటిల్ నిప్పంటించాడు. 
 
దీంతో 80 శాతం శరీరం కాలిపోయి తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కాగా శ్రీవాత్సవ గత సంవత్సరమే చదువు పూర్తిచేసుకున్నా తన మార్క్‌షీట్‌ ఇంకా ఇవ్వకపోవడంతోనే అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments